కలెక్టర్ శశాంక | ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన కోసం మహబూబాబాద్ పట్టణంలోని తొర్రూరు బస్టాండ్ వద్ద ఆయిల్ ఫామ్ పంటపై అవగాహన కోసం స్టడీ టూర్ బస్సులను జిల్లా కలెక్టర్ శశాంక జెండా ఊపి ప్రారంభించారు.
మంత్రి శ్రీనివాస్గౌడ్ | హైదరాబాద్ : రాష్ట్రంలో ఎన్నో అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్లోని తన క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ టూరిజం
న్యూఢిల్లీ: ఐసీఎంఆర్ డ్రోన్ రెస్పాన్స్, అవుట్రీచ్ ఇన్ నార్త్ ఈస్ట్ (ఐ- డ్రోన్) కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా సోమవారం ప్రారంభించారు. ఇందులో భాగంగా మణిపూర్లోని బిష్ణుపూర్ జిల్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ప్రభుత్వ షెల్టర్ హోమ్స్లో ఆశ్రయం పొందే పేదలకు ఉచిత ఆహార కార్యక్రమాన్ని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం ప్రారంభించారు. అక్షయ పాత్ర ఫౌండేషన్ సహకారంతో ప్రారంభించిన ఈ �
న్యూఢిల్లీ: మెడిటేషన్, యోగా సైన్సెస్ డిప్లొమో కోర్సును ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ శనివారం ప్రారంభించారు. ఏడాది డిప్లొమో కోర్సుకు సుమారు 450 మంది అభ్యర్థులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని ఆయ�
హైదరాబాద్, మే 3:ఇంటర్నేషనల్ రీసెర్చ్ బేస్డ్ ఫార్మాసంస్థ గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ ఇప్పుడు భారతదేశంలో మోస్తరు నుంచి తీవ్రమైన అలెర్జిక్ రినిటీస్ లక్షణాల చికిత్స కోసం రియాల్ట్రిస్–
శ్రీహరికోట : భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శ్రీహరికోటలోని షార్ నుంచి ఆర్హెచ్- 560 సౌండింగ్ రాకెట్ను శుక్రవారం రాత్రి నింగిలోకి పంపింది. ఈ మేరకు ఇస్రో అధికారిక ఖాతా ట్వీట్ చేసింది. రాకెట్ వివిధ �