Pawan Kalyan | రాష్ట్రంలో అభివృద్ధి దిశగా, సంక్షేమ ఫలాలు అందిస్తూ సుపరిపాలన సాగిస్తున్న ఈ తరుణంలో ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే విధంగా కుట్రలు మొదలయ్యాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విమర్శించారు.
అమ్మానాన్న ఆట పేరిట ఐదుగురు మైనర్లు ఏడేండ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో నాలుగు రోజుల క్రితం చోటుచేసుకున్నది. ఇందులో బాలిక సోదరుడు కూ డా ఉండట
KCR | నిరుడు మండు వేసవిలోనూ నిండు కుండల్లా తొణికిసలాడిన భారీ ప్రాజెక్టులు నేడు ఎందుకు ఎండిపోయి కనిపిస్తున్నాయని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిలదీశారు.
Senthil Kumar | టాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ భార్య యోగా టీచర్ రూహి (Roohi) మృతి చెందారు. కొన్ని రోజులుగా అనారోగ్యం(మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్)తో బాధపడుతున్న ఆమె హైదరాబాద్లోని
Time Zone | మన దేశంలో బాంబే టైమ్, కలకత్తా టైమ్ అనే రెండు టైమ్ జోన్లు ఉండేవి. దీంతో తూర్పు, పశ్చిమ ప్రాంతాలు మెరుగ్గా సూర్యరశ్మిని ఉపయోగించుకునేవి. అయితే ఆ తర్వాత భారత ప్రభుత్వం రెండు టైమ్ జోన్ల స్థానంలో ఇండియన్ స�
Bandi Sanjay | పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ప్రధాన నిందితుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు హనుమకొండ కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. రూ. 20వేలతో పాటు ఇద్దరి పూచీకత్తుపై షరతులతో కూడిన బెయిల�
Janagoan | జనగామ జిల్లాలో ఎస్సై దంపతుల ఆత్మహత్య కలకలం రేపింది. ముందు ఎస్సై భార్య ఆత్మహత్య చేసుకోగా.. ఆమె మృతిని తట్టుకోలేక ఆయన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకున్నాడు.
సికింద్రాబాద్లోని స్వప్నలోక్ కాంప్లెక్స్లో గురువారం రాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ( Fire Accident ) ఆరుగురు మృతి చెందారు. వీరంతా ఒక ఈ కామర్స్ సంస్థలో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. మృతుల్లో ప్రమీల, వెన్న�
బీజేపీ రోజురోజుకు నీచస్థాయికి దిగజారిపోతోందని, ఇప్పుడు మరింత దిగజారిందని మంత్రి కేటీఆర్ ( Minister KTR )మండిపడ్డారు. అమాయకులైన యువత జీవితాలను నాశనం చేసేందుకు బీజేపీ కుట్ర పన్నినట్లు అనిపిస్తోందని కేటీఆర్ అను�
K Vishwanath | సినిమా అనే గుడిలో నేను ఒక పూజారిని.. ఎప్పుడూ దేవుడికి నైవేద్యం పెట్టినంత అందంగా ఒక సినిమా తీయాలి అని చెబుతూ ఉండేవాడు కళాతపస్వి కే విశ్వనాథ్. అలాంటి అద్భుతమైన దర్శకుడు కెరీర్ లో ఎన్నో ఆణిముత్యాలు లా�
ఒవేరియన్కు ఉన్న కణితి తొలగించడం కొంత క్లిష్టమైనప్పటికీ గాంధీ గైనకాలజి విభాగానికి చెందిన వైద్యబృందం రోగికి శస్త్రచికిత్స జరిపారు. రోగి కడుపులో నుంచి 7.5కిలోల భారీ ఒవేరియన్ కణితిని విజయవంతంగా తొలగించా�
రూ.2 వేల కోట్లతో యాదాద్రిని అభివృద్ధి చేయటం, కొండగట్టును దేశంలోనే అద్భుతమైన హనుమాన్ క్షేత్రంగా తీర్చిదిద్దాలనుకోవడం, వేములవాడ, జోగులాంబ, ధర్మపురి దేవాలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయడం దేవుళ్లను మోస�
CM KCR | బీఆర్ఎస్ బహిరంగ సభలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఖమ్మంలోని గ్రామ పంచాయతీలకు వరాలు ప్రకటించారు. ఖమ్మం జిల్లాలో 589 గ్రామ పంచాయతీలు ఉన్నాయని, ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి ప్రతి గ్రామానికి రూ.10 లక్షలు మంజ�
CM KCR | ఖమ్మం హెడ్ క్వార్టర్లో ఉన్న జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు మంజూరు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. నెల రోజుల్లోనే ఇండ్ల స్థలాలు ఇస్తామని తెలిపారు. ఆర్థిక మంత్రి హరీశ్రావు, జిల్లా కలెక్టర్ �