గంటల తరబడి ల్యాప్టాప్ ముందు కూర్చుని పనిచేస్తే.. మెడనొప్పి, వెన్నునొప్పి రావడం మామూలే. అలాంటి సమస్యకు పరిష్కారంగా.. అమెజాన్ బేసిక్స్ ల్యాప్టాప్ స్టాండ్ని వాడొచ్చు. దీన్ని ప్రీమియం అల్యూమినియం అలా
ల్యాప్టాప్లను కొనాలని చూస్తున్నారా..? అయితే మీ కోసమే అమెజాన్ ఓ సేల్ను లేటెస్ట్గా ప్రారంభించింది. అమెజాన్ గేమింగ్ ఫెస్ట్ పేరిట ప్రారంభం అయిన ఈ సేల్లో భాగంగా పలు ప్రముఖ కంపెనీలకు చెందిన ఉత్పత్
చట్టాలను గౌరవించే వ్యక్తిగా తాను సుప్రీంకోర్టు తీర్పులకు లోబడి ఉన్నానని, వ్యక్తిగత గోప్యత తన ప్రాథమిక హక్కు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కే తారకరామారావు రాష్ట్ర అవినీతి నిరోధక శా�
Formula - E Case | ఆరోపణలు, ఊహాజనిత విచారణలు తప్ప ఎలాంటి ఆధారాలు లేని ఫార్ములా-ఈ రేస్ కేసులో ఏసీబీ అధికారులకు తన వ్యక్తిగత ఫోన్లు, ల్యాప్టాప్ ఇతర డిజిటల్ పరికరాలు కేటీఆర్ ఎందుకు ఇవ్వాలన్న ప్రశ్న సర్వత్రా వ్యక�
ఇండియన్ స్మార్ట్వాచ్ మార్కెట్లో మరొక అడ్వాన్స్డ్ ప్లేయర్ వచ్చేసింది. అదే అమేజ్ఫిట్ బీఐపి 6. అమోలెడ్ డిస్ప్లే, బ్లూటూత్ కాలింగ్, 140కి పైగా స్పోర్ట్స్ మోడ్లు, Zepp Flow AI వంటి హై ఎండ్ ఫీచర్లతో ఇది మ
Auto Driver | హైదరాబాద్లో ఓ ఆటో డ్రైవర్ తన నిజాయితీని చాటుకున్నాడు. ఆటోలో ఓ ఐటీ ఉద్యోగి మరిచిపోయిన రెండు లాప్టాప్లను పోలీసులకు అందజేశాడు. అతని నిజాయితీని మెచ్చుకున్న చాదర్ఘాట్ పోలీసులు ఆటో డ్రైవర్కు వెయ�
డిజిటల్ స్క్రీన్స్ (మొబైల్ ఫోన్లు, ల్యాప్ట్యాప్, ట్యాబ్, కంప్యూటర్లు)ను పెద్ద ఎత్తున వాడుతున్న కుటుంబాల్లోని పిల్లల్లో భాషా నైపుణ్యాలు దెబ్బతింటున్నాయని తాజా అధ్యయనం ఒకటి హెచ్చరించింది. పిల్లల మ�
ఎండాకాలం వచ్చిందంటే చెరకురసానికి గిరాకీ పెరుగుతుంది. అయితే, వంద మిల్లీలీటర్ల చెరకురసంలో 13 నుంచి 15 గ్రాముల చక్కెర ఉంటుంది. అంటే చక్కెర స్థాయులు చాలా ఎక్కువ అన్నమాట. పెద్దలైతే రోజుకు 30 గ్రాములు, ఏడు నుంచి పద�
Hyderabad | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో సెల్ఫోన్ల చోరీకి పాల్పడుతున్న 31 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా నుంచి 713 సెల్ఫోన్లు, రెండు కంప్యూటర్లు, ఒక ల్యాప్టాప్, స్కూటర్, ఆటో రిక్షాను స్వాధీనం �
నేటి కాలంలోని హడావుడి జీవితానికి ఈ ఫొటో ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. తాజాగా బెంగళూరులో ఓ మహిళ ఓవైపు ల్యాప్లాప్లో టీమ్ మీటింగ్కు హజరవుతూనే.. మరోవైపు ఒక చెప్పుల దుకాణంలో ఇలా షాపింగ్ చేస్తూ కనిపించింది.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఓ యువతిపై కెమికల్ పౌడర్ చల్లిన ఇద్దరు దుండగులు ల్యాప్టాప్ ఎత్తుకెళ్లారు. ముంబైలోని అంధేరికి చెందిన 26 ఏండ్ల యువతి యూపీఎస్సీ పరీక్షలకు (UPSC Aspirant) సన్నద్ధమవుతున్నది. ఈ క్రమంలో తన �
ఇప్పటివరకు అమెరికాకు చెందిన నెట్వర్క్ టైమ్ ప్రొటోకాల్ ఆధారంగా పని చేస్తున్న భారత్లోని స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లు ఇక నుంచి మన సొంత వ్యవస్థ ద్వారా పని చేయనున్నాయి. ఇందుకోసం ఇస్రో ‘రుబీడియం అటామి