Landslide | భారీ వర్షాలకు కర్ణాటక రాష్ట్రం (Karnataka State) శివమొగ్గ జిల్లా (Shivamogga district) ఇందిరానగర్లో ఘోర విషాద ఘటన చోటుచేసుకుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు (ఇవాళ) ఓ కుటుంబం బలైంది. ఈ రోజు తెల్లవారుజామున కొ
సిక్కింలోని నామ్చీ జిల్లా సమర్దుంగ్ ప్రాంతంలోని జోలుంగే వద్ద ఎన్హెచ్పీసీ తీస్తా స్టేజ్-6 జల విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించి నిర్మాణంలో ఉన్న సొరంగంపై కొండ చరియలు విరిగిపడటంతో సొరంగం కుప్పకూలింది.
Wayanad : కేరళలోని వయనాడ్ జిల్లాలో దారుణ ప్రమాదం జరిగింది. టన్నెల్ వద్ద కొండ చరియలు విరిగిపడిన ఘటనలో ముగ్గురు మరణించారు. మట్టిదిబ్బల కింద మరికొందరు చిక్కుకున్నారు. ఈ ఘటన కేరళలోని వయనాడ్ జిల్లా, మెప్పాడి సమీపం�
బీజేపీకి చెందిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ రెండు నెలల క్రితం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రూ. 6,695 కోట్ల ముంబై-పుణె ఎక్స్ప్రెస్వే ఒక్క రుతుపవనాన్ని కూడా తట్టుకోలేకపోయింది.
Biker Swept Away | వర్షాల వల్ల కొండచరియలో ఏర్పడిన బురదతో నిండిన ఇరుకైన రహదారిపై ఒక బైకర్ ప్రయాణించాడు. ఉన్నట్టుండి కొండచరియలతో సహా ఆ బురద ప్రవాహంగా మారింది. దీంతో ఆ బైకర్ కొంతదూరం కొట్టుకుపోయాడు. అయితే అదృష్టవశాత్
Landslides | జమ్ము కశ్మీర్ (Jammu And Kashmir)లో ప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తర కశ్మీర్లోని బారాముల్లా (Baramulla) జిల్లాలో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి.
BJP MP Anil Baluni | కొండచరియలు విరిగిపడ్డాయి. అయితే ఆ రహదారిపై కాన్వాయ్లో వెళ్తున్న బీజేపీ ఎంపీ తృటిలో తప్పించుకున్నారు. ఆ రోడ్డుపై కొండచరియలు విరిగిపడిన వీడియో క్లిప్ను ఆయన షేర్ చేశారు.
Himachal Pradesh | హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లో మరోసారి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని సిమ్లా, మండి సహా పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం (Heavy rain ) కురిసింది.
ఆఫ్రికా దేశం సూడాన్లో భారీగా విరిగిపడిన కొండ చరియలు ఒక గ్రామాన్నే తుడిచిపెట్టేశాయి. పశ్చిమ సూడాన్లోని డార్ఫర్ రీజియన్లో ముర్రా పర్వతాల సమీపంలో ఉన్న గ్రామంపైకి ఆగస్టు 31న భారీ వర్షం కారణంగా పెద్దయెత�
జమ్మూ కశ్మీరులో సంభవించిన తాజా మేఘ విస్ఫోటాలు, కొండ చరియలు విరిగిపడిన ఘటనల్లో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు వ్యక్తులతో సహా 11 మంది మరణించారు. రియాసీ జిల్లాలో శుక్రవారం ఓ ఇంటిపైన కొండ చరియలు విరిగిపడడంతో
Cloudburst | జమ్ము కశ్మీర్ (Jammu Kashmir)లో మరోసారి క్లౌడ్బరస్ట్ (Cloudburst) సంభవించింది. రాంబన్ (Ramban), రియాసి (Reasi) జిల్లాలో మేఘవిస్ఫోటనం కారణంగా భారీ వర్షం కురిసింది.
అరుణాచల్ ప్రదేశ్లో కొండచరియలు (Landslide) బీభత్సం సృష్టించాయి. పశ్చిమ కమెంగ్ జిల్లాలోని సప్పర్ క్యాంప్ సమీపంలో డిరాంగ్-తవాంగ్ రోడ్డులో కొండచరియలు భారీగా విరిగిపడ్డాయి.
జమ్ముకశ్మీర్ను మరోసారి ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. ఇటీవల కిష్టార్ జిల్లాలో కురిసిన కుండపోత వర్షానికి (Cloudburst) వరదలు ముంచెత్తడంతో 60 మందికి మారణించిన విషయం తెలిసిందే. తాజాగా కథువా జిల్లా జంగ్లోటే సమీపంలోని