సాధారణంగా మారుమూల ప్రాంతంలో ఓ ఎకరం భూమి ప్రభుత్వం ధర రూ.లక్ష నుంచి రూ. 3లక్షలు దాకా ఉండేది.. కాంగ్రెస్ సర్కారు భూముల ధరలు పెంచినాక వాటి ధర రెండింతలయ్యింది. గతంలో ఉన్న ప్రభుత్వ ధరకు రెండింతలు ధరలు పెంచటంతో �
ఆదాయం సమకూర్చుకోవడంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం భూ ముల ధరలు పెంచడంతో రిజిస్ట్రేషన్ చార్జీలు భా రీగా పెరిగాయి. భూముల విలువతో పాటు ప్లాట్లు, అపార్ట్మెంట్లకు సంబంధించి రిజిస్ట్రేషన్ చార్జీలు 47 శాతం నుంచ
రాష్ట్రవ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్ విలువలను పెంచుతున్నట్టు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ప్రకటించారు. ఈ నిర్ణయం శుక్రవారం నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు.
‘రియల్' దందా కోసంస్థానిక కాంగ్రెస్ నేతల కన్ను గ్రామంలోని కొందరు కాంగ్రెస్ నేతలు అధికారాన్ని అడ్డం పెట్టుకొని కుంటను కబ్జా చేయడానికి కుంటకట్ట అలుగు ప్రాంతంలో సగం వరకు ధ్వంసం చేశారు. బిజినేపల్లి మండల �
సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ నేతల భూదాహం తీరడం లేదు. అధికార బలంతో పేదల భూముల అప్పనంగా సొంతం చేసుకుంటున్నారు. సంగారెడ్డి నియోజకవర్గానికి చెందిన ఓ కాంగ్రెస్ నేత ఆర్ఆర్ఆర్ సమీపంలోని అసైన్డ్ భూము
రాష్ట్రంలో పారిశ్రామిక భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పారిశ్రామికంగా ఎంతో ప్రగతి సాధించిన మహారాష్ట్ర, గుజరాత్ల కన్నా మన రాష్ట్రంలో పరిశ్రమలకోసం కేటాయించే భూముల ధరలు పదిరెట్లు అధికంగా ఉండటం విశేష�
అధికారంలోకి వచ్చింది మొదలు కాంగ్రెస్ ప్రభుత్వం పేదలపై పంజా విసురుతున్నది. ఒకవైపు హైదరాబాద్లో నిరుపేదల ఇండ్లను కూల్చివేస్తున్న రేవంత్రెడ్డి సర్కారు.. మరోవైపు శివారు ప్రాంతాల్లో నిరుపేద రైతులకు చెం�
జిల్లాలో భూముల ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన పలువురు నాయకులు అక్రమార్కులతో కలిసి విలువైన భూములను కాజేస్తున్నారు. దీంతో జిల్లాలో తరచూ భూతగాదాలు, ఘర్షణలు జరిగి శాంతిభద్రతలకు వి
పరిశ్రమల కోసం భూములను లీజుకి ఇచ్చే విధానం కాగితాలు దాటి కార్యరూపం దాల్చడంలేదు. పరిశ్రమ ఏర్పాటు చేసుకునేవారికి భూములను విక్రయించడమే కాకుండా కావాల్సినవారికి లీజుకు కూడా ఇచ్చే విధానాన్ని ప్రవేశ పెట్టను�
భూముల ధరలు పెరగడంతోనే హెచ్సీయూ భూములపై అందరి కన్ను పడిందని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ పేర్కొన్నారు. ఆ భూముల విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలని సూచించారు.
రేంజ్ రోవర్, రోల్స్ రాయిస్, పోర్షె, వోల్వో, బెంజ్... భూమ్మీద ఖరీదైనవిగా పేరున్న కార్లన్నీ వరుస కట్టి ఉన్నాయి. గుచ్చి, ప్రాదా, వసాచె, డియో, లూయీస్ విట్టన్, కార్టియర్... ప్రపంచ ప్రసిద్ధి చెందిన లగ్జరీ బ్ర�
తెలంగాణలో భూముల ధరలు భారీగా పడిపోయాయని హమాలీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రం ఏర్పడకముందు 2 లక్షలకు ఎకరం పలికిన భూమి కేసీఆర్ పాలనలో కోటి రూపాయల వరకు చేరిందని, మళ్లీ
భూముల మార్కెట్ విలువ పెంపు ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఎంతమేర పెంచవచ్చో అధ్యయనం చేయాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులను రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ మంగళవారం ఆదేశి