జిల్లాలో భూముల ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన పలువురు నాయకులు అక్రమార్కులతో కలిసి విలువైన భూములను కాజేస్తున్నారు. దీంతో జిల్లాలో తరచూ భూతగాదాలు, ఘర్షణలు జరిగి శాంతిభద్రతలకు వి
పరిశ్రమల కోసం భూములను లీజుకి ఇచ్చే విధానం కాగితాలు దాటి కార్యరూపం దాల్చడంలేదు. పరిశ్రమ ఏర్పాటు చేసుకునేవారికి భూములను విక్రయించడమే కాకుండా కావాల్సినవారికి లీజుకు కూడా ఇచ్చే విధానాన్ని ప్రవేశ పెట్టను�
భూముల ధరలు పెరగడంతోనే హెచ్సీయూ భూములపై అందరి కన్ను పడిందని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ పేర్కొన్నారు. ఆ భూముల విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలని సూచించారు.
రేంజ్ రోవర్, రోల్స్ రాయిస్, పోర్షె, వోల్వో, బెంజ్... భూమ్మీద ఖరీదైనవిగా పేరున్న కార్లన్నీ వరుస కట్టి ఉన్నాయి. గుచ్చి, ప్రాదా, వసాచె, డియో, లూయీస్ విట్టన్, కార్టియర్... ప్రపంచ ప్రసిద్ధి చెందిన లగ్జరీ బ్ర�
తెలంగాణలో భూముల ధరలు భారీగా పడిపోయాయని హమాలీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రం ఏర్పడకముందు 2 లక్షలకు ఎకరం పలికిన భూమి కేసీఆర్ పాలనలో కోటి రూపాయల వరకు చేరిందని, మళ్లీ
భూముల మార్కెట్ విలువ పెంపు ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఎంతమేర పెంచవచ్చో అధ్యయనం చేయాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులను రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ మంగళవారం ఆదేశి
ప్రభుత్వ వేలంలో హైదరాబాద్ భూములు ఎకరాకు రూ.100 కోట్లకుపైగా ధర పలకడం తెలంగాణ పరపతికి, సాధిస్తున్న ప్రగతికి దర్పణం పడుతున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. ప్రపంచస్థాయి దిగ్గజ కంపెనీలు పో
ముత్యంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని గురువాపూర్ వాగుపై ప్రభుత్వం పీఎంజీఎస్వై పథకం కింద రూ.3.75 కోట్లతో వంతెన నిర్మిస్తున్నది. అలాగే రూ. 3.05 కోట్లతో రేగులగూడ నుంచి గురువాపూర్ మీదుగా చింతగూడ వరకు రహదారి నిర�
సమీకృత కలెక్టరేట్ ప్రారంభం కావడంతో మహబూబ్నగర్-భూత్పూర్ రహదారికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. నిన్నమొన్నటి వరకు ధర తక్కువగా ఉండగా.., నేడు గజం రూ.30 వేల వరకు పలుకుతున్నది.