కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారంలో ప్రభుత్వ భూములను కబ్జా చేసిన భూ బకాసురులు కోట్లకు పడగలెత్తారు. వాటిని కొనుగోలు చేసిన అమాయకులు మాత్రం నానా ఇబ్బందులు పడుతున్నారు. గాజులరామారం రెవెన్యూ పరిధిలోని సర్�
జగద్గిరిగుట్టలోని పరికి చెరువు పరిధిలోని అక్రమకట్టడాలను త్వరలోనే కూల్చేస్తామని, ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పేర్కొన్నారు. కులసంఘాల పేరుతో ఆలయ భూములను
భూకబ్జాదారులు రెచ్చిపోయారు. ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు వెళ్లిన రెవెన్యూ ఇన్స్పెక్టర్పై దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన జవహర్నగర్ కార్పొరేషన్ పరిధి, దేవేందర్నగర్లో చోటుచే�
ఉప్పల్ నల్లచెరువులో కబ్జాలకు పాల్పడితే సహించేది లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. చెరువు పర్యవేక్షణకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించామని తెలిపారు.
ధరణిలో పెండింగ్ దరఖాస్తులు పేరుకుపోయాయి. గత కేసీఆర్ సర్కారు ధరణిలో మార్పులు చేసే అధికారాలన్నీ కలెక్టర్లకు ఇవ్వడంతో ఇవి పరిష్కారం కాలేదు. అందుకే దరఖాస్తులను పరిష్కరించేందుకు అధికారాలను తహసీల్దార్లు
భూకబ్జాలను ఉపేక్షించేది లేదని, ఉక్కుపాదం మోపాలని అధికారులను బీసీ సంక్షేమ, రవాణా శాఖల అధికారి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కలెక్టర్టేట్లో మంగళవారం సాయంత్రం జిల్లా అధికార
జగిత్యాల : ఆక్రమణకు గురవుతున్న ప్రభుత్వ భూములను కాపాడేందుకు వెళ్లిన రెవెన్యూ అధికారులపై కబ్జాదారులు దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన కోరుట్ల పట్టణంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కోరుట్ల పట్టణంలో సర్�