మేడిగడ్డ వద్ద బరాజ్ నిర్మాణాన్ని విశ్రాంత ఇంజినీర్లు అంగీకరించలేదంటూ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధమని రిటైర్డ్ ఇంజినీర్లు పేర్కొన్నారు.
శాసనసభ మంగళవారం సాంకేతికంగా ప్రారంభమైన 15 నిమిషాలకే వాయిదా పడనున్నది. ఆ తర్వాత శాసనసభ నుంచే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మేడిగడ్డ బరాజ్ (కాళేశ్వరం ప్రాజెక్టు) సందర్శనకు బయలుదేరుతారు. ఈ పర్యటనకు కోసమే మండలిక�
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అన్నారం (సరస్వతి) బరాజ్లో నీటి నిల్వ.. ఇన్వెస్టిగేషన్ పనులకు ఆటంకంగా మారింది. బరాజ్లోని నీటిని బయటికి పంపితేనే ఏజెన్సీ సంస్థ పార్సన్ ఇన్వెస్టిగేషన్ పనులను ప్రారంభిం�
కాంగ్రెస్ సర్కారు తీరుతో ఎస్సారెస్పీ స్టేజీ-2 కింద ఉన్న ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించటం కష్టంగా మారే ప్రమాదం ఏర్పడింది. ప్రస్తుత సర్కారు తీరు రైతన్నలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్ (లక్ష్మీ బరాజ్)లో కుంగిన పిల్లర్పై ప్రభుత్వం విచారణ పేరిట కాలయాపన చేస్తుందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
Barrage | మేడిగడ్డ బరాజ్లో ఒక్క పిల్లర్ కుంగిన ఉదంతాన్ని సాకుగా తీసుకొని ‘అదిగో పులి.. ఇదిగో తోక’ అన్న చందంగా విపక్షాలు మిగిలిన బరాజ్లపై కూడా బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నాయి. కేంద్రం ప్రభుత్వం ఒక్కపైసా
లక్ష్మీబరాజ్ పునరుద్ధరణ పనులు త్వరలోనే ప్రారంభిస్తామని సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ వెల్లడించారు. బరాజ్ నిర్మాణంలో ఎలాంటి నాణ్యత, డిజైన్ లోపాలు లేవని, ఇసుక కదలిక వల్ల�
మేడిగడ్డ బరాజ్లోని పిల్లర్ కుంగుబాటు వల్ల కాళేశ్వరం ఆయకట్టుకు ఎలాంటి ఢోకా లేదని, యథావిధిగా సాగునీటిని అందించే అవకాశమున్నదని ఇరిగేషన్శాఖ ఉన్నతాధికారులు చెప్తున్నారు. ఇప్పటికే ప్రాజెక్టు పరిధిలోని
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బరాజ్ స్వల్పంగా కుంగిన నేపథ్యంలో మంగళవారం అక్కడ కేంద్ర బృందం పరిశీలించింది. ఈ నెల 21న బరాజ్లోని 20వ పిల్లర్ వద్ద పేలుడు శబ్దం రాగా, బ్రిడ్జి కొద్ది మేరకు కుంగిన వ�
Lakshmi Barrage | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని లక్ష్మ బరాజ్ ( మేడిగడ్డ ) వద్ద ఒక పిల్లర్ కొంచెం కుంగిన ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. పిల్లర్ కుంగ�
Lakshmi Baraj | లక్ష్మీ బరాజ్ వద్ద జరిగిన సంఘటనపై మేడిగడ్డ ఇరిగేషన్ ఈఈ తిరుపతిరావు శనివారం రాత్రి వివరణ ఇచ్చారు. ‘జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బరాజ్పై శనివారం సాయంత్రం సమయంలో పేలుడు వంటి శబ్దం వచ్�
Lakshmi Barrage | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని లక్ష్మీ బరాజ్ (మేడిగడ్డ) వద్ద పేలుడు శబ్దం వినిపించింది. అది జరిగిన కొంచం సేపటికే బరాజ్లోని ఒక పిల్లర్ కొంచం కుంగినట
Lakshmi Barrage | జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల పరిధిలోని లక్ష్మీ బరాజ్కు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో గోదావరి, ప్రాణహిత నదుల ద్వారా 3,72,165 క్యూసెక్కుల నీరు వచ్చి�