44 మందిలో నలుగురి సాక్ష్యాలనే రికార్డు చేయడమేంటి? పోలీసులు కేసు దర్యాప్తులో కావాలనే తాత్సారం చేస్తున్నారు అర్ధరాత్రి ఒంటిగంట వరకు నివేదిక కోసం ఎదురుచూశాం విచారణ రోజు నివేదిక ఇస్తే.. ఎప్పుడు దాన్ని పరిశీ�
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ హింసాత్మక ఘటనకు కారణమైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కేసు దర్యాప్తును ప్రభావితం చేస్తారని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ తికాయిత్ ఆరో�
Lakhimpur Kheri Violence | దేశవ్యాప్తంగా కలకలం రేపిన లఖీంపూర్ ఖేరీ హింసాకాండపై కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తానని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ హామీ ఇచ్చినట్లు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వెల్లడిం�
బోస్టన్ : లఖింపూర్ ఖేరి హింసాకాండ ఖండించదగినదేనని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. భారత్లో ఇతర ప్రాంతాల్లో జరిగిన ఈ తరహా ఘటనలను కూడా ప్రస్తావించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
న్యూఢిల్లీ : లఖింపూర్ హింసాకాండపై సుప్రీంకోర్టు ప్రస్తుత న్యాయమూర్తులచే విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ ఘటనపై పూర్తి వివరాలతో ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ప
Lakhimpur Kheri violence | రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ నేతల ప్రతినిధి బృందం బుధవారం రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ను కలువనుంది. ఈ సందర్భంగా లఖింపూర్ ఖేరి హింస ఘటనపై
లక్నో : లఖింపూర్ ఖేరి ఘటనలో రైతుల మరణానికి కారణమైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాను తక్షణమే క్యాబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 11న మౌనవ్రతం పాటించాలని కాంగ్రెస్ న
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ ఘటనలో చనిపోయిన 8 మందిలో నలుగురు రైతుల మరణంపై నిరసనగా ఈ నెల 18న రైల్ రోకోకు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) పిలుపునిచ్చింది. ఈ ఘటనలో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొ�