లక్నో : లఖింపూర్ ఖేరి ఘటనలో రైతులను పొట్టనపెట్టుకున్న వారు దర్జాగా రోడ్లపై తిరుగుతుంటే తనను మాత్ర అకారణంగా నిర్బంధించారని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఆరోపించారు. ఎలాంటి ఉత్తర్వులూ, ఎఫ్
నర్సంపేట : ఉత్తరప్రదేశ్లోని లాఖిమ్పూర్లో రైతుల మృతికి కారణమైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్మిశ్రాను వెంటనే మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను ట
Lakhimpur Kheri Violence | ఉత్తరప్రదేశ్లోని లఖీంపూర్ ఖేరీలో జరిగిన హింసాకాండ దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. కేంద్ర సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు చెందిన కారు కొందరు రైతులను తొక్కేయడంతో ఈ హిం�
కోల్కతా: ఉత్తరప్రదేశలోని బీజేపీ ప్రభుత్వంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. అక్కడ ఉన్నది ‘రామ రాజ్యం’ కాదని, ‘హత్యా రాజ్యం’మని విమర్శించారు. యూపీలోని లఖింపూర్ ఖేరీలో ఆదివారం జరిగిన హింస�
లక్నో: సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ను ఉత్తరప్రదేశ్ పోలీసులు నిర్బంధించారు. లఖింపూర్ ఖేరి ఘటనలో మరణించిన బాధిత రైతు కుటుంబాలకు పరామర్శించేందుకు ఆయన తన ఇంటి నుంచి బయలుదేరగా పోలీసులు అడ్డుకున