న్యూఢిల్లీ : లఖింపూర్ ఖేరి ఘటనలో ఎనిమిది మంది రైతులు మరణించిన కేసుకు సంబంధించి సర్కార్ ఉదాసీనత వైఖరిని తప్పుపడుతూ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసం వెలుపల శనివ
లక్నో: పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ నిరాహార దీక్షను శనివారం విరమించారు. లఖింపూర్ ఖేరీలో ఆదివారం నిరసన చేస్తున్న రైతులపైకి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడి వాహనం దూసుకెళ్లింద
లఖింపుర్: ఉత్తరప్రదేశ్లోని లఖింపుర్లో జరిగిన ఘటనలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఆ కేసులో ఇవాళ క్రైం బ్రాంచీ పోలీసులు ముందు ఆశి
లక్నో: పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ మౌన దీక్ష చేపట్టారు. లఖింపూర్ ఖేరీ ఘటన నిందితులను అరెస్ట్ చేసే వరకు తన దీక్షను విరమించబోమనని ఆయన చెప్పారు. లఖింపూర్ ఖేరీలో ఆదివారం నిరసన చేస�
లక్నో: తన కుమారుడు ఆశిష్ మిశ్రా శనివారం ఉత్తరప్రదేశ్ పోలీసుల ఎదుట హాజరవుతాడని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తెలిపారు. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి లఖింపూర్ ఖేరీ హింసాత్మక ఘటనప
లక్నో : లఖింపూర్ ఖేరి ఘటనకు సంబంధించి యూపీ సర్కార్ లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుమారుడిని యూపీ పోలీసులు తమ అల్లుడిలా చూస్తున్నారని కాంగ్రెస్
లక్నో: ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీలో రైతులను వాహనంతో తొక్కించి హత్య చేసినట్లు ఆరోపణలున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా శుక్రవారం పోలీసుల విచారణకు గైర్హాజరయ్యార�
లక్నో: ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీకి పలు వాహనాల్లో ర్యాలీగా బయలు దేరిన పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూను యూపీలోని సహరాన్పూర్ సరిహద్దులో ఆ రాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స
లక్నో: ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ హింసాత్మక ఘటనలో రైతులను వాహనంతో తొక్కించి హత్య చేసినట్లు ఆరోపణలున్న కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా కోసం గాలిస్తున్నట్లు ఆ రాష్ట్ర ఐజీ లక్ష్మీ �
సుమోటోగా స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం నేడు విచారణ జరుపనున్న సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం అజయ్ మిశ్రాను మంత్రివర్గం నుంచి తొలగించాలి లేకపోతే దేశవ్యాప్త నిరసనలు.. కేంద్రానికి టికాయిత్ అల్టిమేటం �
ముంబై : యూపీలోని లఖింపూర్ ఖేరిలో రైతులపై జరిగిన హింసాకాండకు నిరసనగా శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు ఈనెల 11న మహారాష్ట్ర బంద్కు పిలుపుఇచ్చాయి. ఆందోళన చేపట్టిన రైతులపై కేంద్ర మంత్రి అజయ�
లక్నో: ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీలో ఆదివారం కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కాన్వాయ్లోని ఒక వాహనం దూసుకెళ్లిన ఘటనతోపాటు అనంతరం జరిగిన ఆందోళనలో మరణించిన నలుగురు రైతులు, ఒక జర్నలిస్ట్ కుటుంబానికి ఛత్త
న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఆ శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా బుధవారం కలిశారు. ఉత్తర ప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీలో ఆయన కుమారుడు ప్రయాణించిన కారు రైతులపై దూసుకెళ్లినట్లు రైతు సంఘాలు ఆరోపించాయి. �
న్యూఢిల్లీ : లఖింపూర్ ఖేరి హింసాకాండలో బాధితులను పరామర్శించేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లక్నోకు విమానంలో బయలుదేరారు. రాహుల్ గాంధీ వెంట చత్తీస్ఘఢ్ సీఎం భూపేష్ బాఘేల్, పంజాబ్ సీఎం చరణ్�