Cop Beats Up Farmer | ఎరువుల కోసం డిమాండ్ చేసిన రైతుపై పోలీసులు తమ ప్రతాపం చూపారు. కర్రలతో అతడ్ని కొట్టారు. ఆ రైతు తల్లిపై కూడా పోలీసులు దాడి చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో పోలీసుల తీరుప�
Girl Screams Dangling | పెద్ద జెయింట్ వీల్ ఎక్కిన బాలిక భారీ కుదుపునకు అదుపుతప్పింది. కూర్చొన్న సీటు నుంచి జారిపడింది. అదృష్టవశాత్తు జాయ్రైడ్ రాడ్ను ఆమె పట్టుకున్నది. భయంతో అరుస్తూ 60 అడుగుల ఎత్తులో ప్రమాదకరంగా వేలా
BJP MLA Gets Slapped | బీజేపీ ఎమ్మెల్యే చెంపపై న్యాయవాది కొట్టాడు. పోలీసుల సమక్షంలోనే ఈ సంఘటన జరిగింది. దీంతో ఎమ్మెల్యే అనుచరులు ఆ న్యాయవాదిని తిరిగి కొట్టేందుకు ప్రయత్నించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్
ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖీరీలో కేంద్ర మంత్రి అజయ్మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా తన కాన్వాయ్తో రైతులను తొక్కించి చంపిన ఘటనకు మంగళవారంతో రెండేండ్లు పూర్తి అవుతున్నది. అయితే ఈ హింసాకాండ బాధితులకు ఇ�
Bus accident | ఉత్తప్రదేశ్లోని లఖీంపూర్ ఖేరి జిల్లాలో 60 మంది యాత్రికులతో వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గోతిలో పడింది. ఈ ప్రమాదంలో 12 మంది యాత్రికులు గాయపడ్డారు. అల్లీపూర్ గ్ర�
School Building Washed Away | రుతుపవనాల ప్రభావంతో దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. వర్షాల కారణంగా పలు నదులు పొంగి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి.
ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. లఖీంపూర్ ఖేరీలోని గోలా బెహ్రైచ్ జాతీయరహదారిపై ఓ స్కూటీని కారు ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి కారులో స్కూటీ
Road Accident | ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు దుర్మరణం పాలవగా.. మరో ఏడుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని..
ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులను కేంద్ర మంత్రి అజయ్మిశ్రా కుమారుడు ఆశిష్మిశ్రా కారుతో తొక్కించి చంపిన ఘటనకు సోమవారంతో ఏడాది పూర్తయింది.
ఉత్తరప్రదేశ్లో దళితులపై అకృత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల లఖీంపూర్ ఖీరీలో దళిత అక్కాచెల్లెళ్లపై లైంగికదాడి చేసి హత్య చేసిన ఘటన మరువకముందే మరో ఘటన వెలుగుచూసింది.
Dalit sisters rape, murder: ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీలో ఇద్దరు దళిత అక్కాచెల్లెళ్లను రేప్ చేసి, మర్డర్ చేసిన విషయం తెలిసిందే. 17 ఏళ్లు, 15 ఏళ్ల ఆ అమ్మాయిల్ని ఓ చెట్టుకు వేలాడదీశారు. ఈ కేసులో యూపీ పోలీసులు ఆర
ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖీరి జిల్లాలో మరో దారుణం జరిగింది. ఇద్దరు దళిత మైనర్ యువతులను చంపి, చెట్టుకు ఉరి తీశారు. ఈ ఘటన నిఘాసన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకొన్నది.