లఖింపుర్: ఉత్తరప్రదేశ్లోని లఖింపుర్లో జరిగిన ఘటనలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఆ కేసులో ఇవాళ క్రైం బ్రాంచీ పోలీసులు ముందు ఆశి
గోరఖ్పూర్: లఖింపూర్ ఘటనలో ఎటువంటి ఆధారాలు లేకుండా ఎవర్నీ అరెస్టు చేయలేమని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. లఖింపుర్ ఖేరిలో జరిగిన హింసలో 8 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. కే�
న్యూఢిల్లీ: లఖీంపూర్ ఖేరీ ఘటనపై మొత్తానికి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిశ్ మిశ్రాకు యూపీ పోలీసులు సమన్లు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని అడిగారు. ఈ కేసుకు సంబంధించి ఐజీ రేంజ్ లక�
చండీగఢ్: పంజాబ్లోని మొహాలీ నుంచి ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీకి గురువారం భారీ ర్యాలీని కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్నది. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ నేతృత్వంలో ఈ ర్యాలీ జరుగు�
సీతాపూర్: ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరిలో రైతుల మీదకు కారు దూసుకువెళ్లిన ఘటనలో నలుగురు రైతులు మరణించిన విషయం తెలిసిందే. అయితే రైతుల మీదకు దూసుకువెళ్లిన ఆ కారు తమదే అని కేంద్ర మంత్రి అజ�
లక్నో : లఖింపూర్ ఖేరి ఘటన నేపధ్యంలో ఆ ప్రాంతంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించారనే ఆరోపణలపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ సహా 11 మందిపై పోలీసులు మంగళవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. లఖింపూర్ ఖే�
సీతాపూర్: లఖీంపూర్ ఖేరీలో ఘటన తర్వాత అక్కడి బాధితులను పరామర్శించడానికి వెళ్లిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిషేధాజ్ఞలు ఉన్న లఖీంపూర్