లక్నో: బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. పోలీసులతో కుమ్మక్కైన గూండాలు ఒక వృద్ధురాలి ఇంటిని కూల్చివేశారు. లఖింపూర్ ఖేరీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. వితంతువైన 65 ఏళ్ల అఖ్తరీ బేగం తన కుమార్తె, ముగ్�
న్యూఢిల్లీ: లఖింపూరీ కేసులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా బెయిల్ను ఇవాళ సుప్రీంకోర్టు రద్దు చేసింది. గత ఏడాది అక్టోబర్ 3వ తేదీన ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీల�
న్యూఢిల్లీ: యూపీలోని లఖింపూర్లో రైతుల మీద నుంచి వాహనాన్ని తీసుకువెళ్లిన కేసులో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా బెయిల్ పిటీషన్పై ఇవాళ సుప్రీంకోర్టులో చర్చించారు. అయితే ఆశిష్ మిశ్
లక్నో: ఉత్తరప్రదేశ్తోపాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన లఖింపూర్ ఖేరీ ఘటన, ఆ రాష్ట్రంలోని అధికార బీజేపీపై ఎలాంటి ప్రభావం చూపలేదు. లఖింపూర్ ఖేరీ పరిధిలోని మొత్తం 8 స్థానాల్లో ఆ పార్టీ విజయం సాధించింది. అన�
లఖింపూర్ ఖేరీ ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిశ్ మిశ్రాకు అలహాబాదు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తున్నా
Lok Sabha: లఖింపూర్ ఖేరీ ఘటనపై విపక్షాల ఆందోళనతో ఇవాళ లోక్సభ ( Lok Sabha ) దద్ధరిల్లింది. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా
Lakhimpur kheri | violence | లఖింపూర్ ఖేరి హింసాత్మక ఘటనకు సంబంధించిన కేసులో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను స్థానిక కోర్టు తోసిపుచ్చింది.
Lakhimpur Kheri | ఉత్తరప్రదేశ్ లఖింపూర్ ఖేరీ ఫటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా.. నిరసన వ్యక్తం చేస్తున్న రైతులను తన వాహనంతో తొక్కించి హత్య చేసిన ఘ�
న్యూఢిల్లీ: ఉత్తర్ప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ ఘటనలో రైతులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఆ ఘటనకు కారణమైన కేంద్ర మంత్రి అరుణ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా అరెస్టు అయ్యారు. అయితే ఈ కేసులో కేంద్�
‘లఖింపూర్’పై యూపీ పోలీసుల రెండో ఎఫ్ఐఆర్ రైతుల మృతి, నిందితుడు ఆశిష్ ప్రస్తావన లేదు బీజేపీ నేతలను కాపాడటానికి పోలీసుల యత్నాలు లఖింపూర్ ఖీరీ (యూపీ), అక్టోబర్ 10: లఖింపూర్ ఖీరీలో వారం క్రితం జరిగిన హి
Lakhimpur Kheri | దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన లఖీంపూర్ ఖేరీ ఘటనపై రాష్ట్రపతిని కలిసేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధమయ్యారు. ఈ మేరకు జాతీయ కాంగ్రెస్ ట్విట్టర్ వేదికగా తన మెమొరాండంను వెల్లడించింది
Lakhimpur Kheri | ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ కారు ప్రమాద ఘటనలో నిందితుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడైన ఆశిష్ మిశ్రాను పోలీసులు అరెస్టు చేశారు