రాష్ట్రపతి| రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నాలుగు రోజులపాటు జమ్ముకశ్మీర్లో పర్యటించనున్నారు. ఆదివారం నుంచి ఈ నెల 28 వరకు రాష్ట్రపతి పర్యటన కొనసాగుతుంది. ఇందులో భాగంగా జమ్ముకశ్మీర్, లడఖ్లో నిర్వహించే వ
కౌంటర్ టెర్రరిజం దళాల మోహరింపున్యూఢిల్లీ: చైనా దురాక్రమణ యత్నాలకు అడ్డుకట్ట వేసేందుకు భారత ప్రభుత్వం పకడ్బందీగా పావులు కదుపుతున్నది. ఇందులో భాగంగా జమ్ముకశ్మీర్లో ఉగ్రవాద నియంత్రణ కార్యకలాపాలకు నియ
కొద్ది రోజుల క్రితం అమీర్ ఖాన్, కిరణ్ రావు 15 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలికిన విషయం తెలిసిందే. 15 సంవత్సరాల తర్వాత విడాకులు తీసుకున్నారు. తమ కుమారుడు ఆజాద్ రావు ఖాన్తో సహ-తల్లిదండ్రులుగా ఉంటామని ,
న్యూఢిల్లీ: లఢాక్లోని డెమ్చుక్ ప్రాంతంలోకి కొందరు చైనా సైనికులు, పౌరులు చొరబడ్డారు. సింధు నది అవతలి వైపు ఉన్న ఈ ప్రాంతంలో చైనా జాతీయ పతాకం, పలు బ్యానర్లు పట్టుకొని కనిపించారు. అక్కడి భారత�
యువ హీరో నాగచైతన్య ‘లాల్సింగ్చద్దా’ చిత్రం ద్వారా బాలీవుడ్లోకి అరంగేట్రం చేస్తున్న విషయం తెలిసిందే. అగ్ర కథానాయకుడు ఆమిర్ఖాన్ నటిస్తున్న ఈ చిత్రానికి అద్వైత్చందన్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్ర
‘లాల్సింగ్ చద్దా’ చిత్రం ద్వారా యువహీరో నాగచైతన్య బాలీవుడ్లో అరంగేట్రం చేస్తున్న విషయం తెలిసిందే. అగ్ర కథానాయకుడు అమీర్ఖాన్ నటిస్తున్న ఈ చిత్రాన్ని హాలీవుడ్ క్లాసిక్ ‘ఫారెస్ట్ గంప్’ (1994) ఆధా�
కశ్మీర్, లఢక్ను భారత్ నుంచి వేరుచేస్తూ మ్యాప్న్యూఢిల్లీ, జూన్ 28: జమ్ముకశ్మీర్, లఢక్ను వేరే దేశంగా చూపుతూ భారత దేశ పటాన్ని ట్విట్టర్ వక్రీకరించింది. ట్విట్టర్ వెబ్సైట్లోని కెరీర్ సెక్షన్లో �
లడఖ్| కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్లో భూకంపం వచ్చింది. లడఖ్లోని లేహ్లో సోమవారం ఉదయం 6.10 గంటలకు భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.6గా నమోదయ్యిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (ఎన్సీఎస్) వెల్ల
యోగా దినోత్సవం| అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. రాజకీయ ప్రముఖుల నుంచి సాధారణ ప్రజల వరకు, అమెరికా నుంచి లఢక్ వరకు ప్రతిఒక్కరు ఆసనాలు వేస్తూ యోగా ప్రాముఖ్యతను చాటి చెబుతున్న�
లేహ్ : గత ఏడాది జూన్ 15వ తేదీన గాల్వన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు అమరులైన విషయం తెలిసిందే. గాల్వన్ ఘర్షణకు నేటితో ఏడాది ముగిసింది. ఈ నేపథ్యంలో ఇవాళ లేహ్లో గా�
ఎయిర్ ఫోర్స్| భారత వాయుసేనకు చెందిన ధృవ్ హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యింది. అందులో ప్రయాణిస్తున్న వారంతా స్వల్పగాయాలతో బయటపడ్డారు. లాఢక్లో సోమవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ధృవ్ హెలికాప్ట�
బీజింగ్: గత ఏడాది జూన్లో లడాఖ్లోని గాల్వన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. ఆ దాడిలో 20 మంది భారతీయ సైనికులు వీరమరణం పొందారు. ఆ నాటి ఘటనలో నలుగురు సైనికులు