జెండా పండుగ| దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జమ్ముకశ్మీర్, లడఖ్లోని అంతర్జాతీయ సరిహద్దుల్లో భారత సైనికులు జాతీయ పతాకాన్ని ఎగురువేశారు.
న్యూఢిల్లీ : భారత్, చైనా సరిహద్దుల్లో గత ఏడాది ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఈస్ట్రన్ లడాఖ్లోని గోగ్రా నుంచి భారత్, చైనా దళాలు ఉపసంహరించినట్లు తెలుస్తోంది. గాల్వాన్
న్యూఢిల్లీ, ఆగస్టు 4: తూర్పు లఢక్లో 19,300 అడుగుల ఎత్తులో ఉమ్లింగ్లా కనుమ వద్ద బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్వో) రోడ్డును నిర్మించింది. దీని పొడవు 52 కిలోమీటర్లు. ఎవరెస్టు పర్వతం బేస్ క్యాంపు కంటే ఎత్�
రాష్ట్రపతి| రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నాలుగు రోజులపాటు జమ్ముకశ్మీర్లో పర్యటించనున్నారు. ఆదివారం నుంచి ఈ నెల 28 వరకు రాష్ట్రపతి పర్యటన కొనసాగుతుంది. ఇందులో భాగంగా జమ్ముకశ్మీర్, లడఖ్లో నిర్వహించే వ
కౌంటర్ టెర్రరిజం దళాల మోహరింపున్యూఢిల్లీ: చైనా దురాక్రమణ యత్నాలకు అడ్డుకట్ట వేసేందుకు భారత ప్రభుత్వం పకడ్బందీగా పావులు కదుపుతున్నది. ఇందులో భాగంగా జమ్ముకశ్మీర్లో ఉగ్రవాద నియంత్రణ కార్యకలాపాలకు నియ
కొద్ది రోజుల క్రితం అమీర్ ఖాన్, కిరణ్ రావు 15 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలికిన విషయం తెలిసిందే. 15 సంవత్సరాల తర్వాత విడాకులు తీసుకున్నారు. తమ కుమారుడు ఆజాద్ రావు ఖాన్తో సహ-తల్లిదండ్రులుగా ఉంటామని ,
న్యూఢిల్లీ: లఢాక్లోని డెమ్చుక్ ప్రాంతంలోకి కొందరు చైనా సైనికులు, పౌరులు చొరబడ్డారు. సింధు నది అవతలి వైపు ఉన్న ఈ ప్రాంతంలో చైనా జాతీయ పతాకం, పలు బ్యానర్లు పట్టుకొని కనిపించారు. అక్కడి భారత�
యువ హీరో నాగచైతన్య ‘లాల్సింగ్చద్దా’ చిత్రం ద్వారా బాలీవుడ్లోకి అరంగేట్రం చేస్తున్న విషయం తెలిసిందే. అగ్ర కథానాయకుడు ఆమిర్ఖాన్ నటిస్తున్న ఈ చిత్రానికి అద్వైత్చందన్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్ర
‘లాల్సింగ్ చద్దా’ చిత్రం ద్వారా యువహీరో నాగచైతన్య బాలీవుడ్లో అరంగేట్రం చేస్తున్న విషయం తెలిసిందే. అగ్ర కథానాయకుడు అమీర్ఖాన్ నటిస్తున్న ఈ చిత్రాన్ని హాలీవుడ్ క్లాసిక్ ‘ఫారెస్ట్ గంప్’ (1994) ఆధా�
కశ్మీర్, లఢక్ను భారత్ నుంచి వేరుచేస్తూ మ్యాప్న్యూఢిల్లీ, జూన్ 28: జమ్ముకశ్మీర్, లఢక్ను వేరే దేశంగా చూపుతూ భారత దేశ పటాన్ని ట్విట్టర్ వక్రీకరించింది. ట్విట్టర్ వెబ్సైట్లోని కెరీర్ సెక్షన్లో �