తూర్పు లడఖ్ సెక్టర్లోని వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ)కి సమీపంలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని భారత సైన్యం ఆవిష్కరించింది. పాంగాంగ్ సో సరస్సు తీరంలో, సముద్ర మట్టానికి 14,300 అడుగుల ఎత్తులో దీనిని ఏర్పాటు చేసింది.
India-China | తూర్పు లద్దాఖ్లో ఎల్ఏసీ వెంట గత నాలుగేళ్లుగా నెలకొన్న ప్రతిష్ఠంభన ఎట్టకేలకు తెరపడింది. ఇటీవల భారత్, చైనా మధ్య ఇటీవల కీలక ఒప్పందం జరిగింది. ఈ క్రమంలో మూడురోజుల కిందట ఎల్ఏసీ వెంట బలగాల ఉపసంహరణ ప్ర
LAC | భారత్-చైనా మధ్య తూర్పు లఢక్లో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద గత కొన్నేండ్ల నుంచి కొనసాగుతున్న ప్రతిష్ఠంభనపై ఇరు దేశాల మధ్య జరుగుతున్న చర్చల్లో కీలక ముందడుగు పడింది. ఎల్ఏసీ వెంబడి గస్తీని పునరుద్ధరి�
Saurabh Bharadwaj : కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే చేసిన మోదీ చైనా గ్యారంటీ వ్యాఖ్యలపై ఆప్ నేత సౌరభ్ భరధ్వాజ్ స్పందించారు. చైనా నియంత్రణ రేఖను (LAC) దాటి 5 కిలోమీటర్ల వరకూ మన భూభాగంలోకి చొచ్చుకొచ్చిందని అమెరిక
Rajnath Singh : చైనా భూభాగంలోని ఎల్ఏసీ వద్ద మోడల్ విలేజ్తో పాటు డిఫెన్స్ పోస్టులను చైనా నిర్మిస్తోందన్న వార్తలపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందించారు.
అరుణాచల్ ప్రదేశ్లో (Arunachal Pradesh) భారత్లో భాగమేనని అమెరికా మరోసారి స్పష్టం చేసింది. అరుణాచల్ను తాము భారత భూభాగంగా గుర్తిస్తున్నామని వెల్లడించింది.
LAC | వాస్తవాధీన రేఖ వద్ద లఢఖ్కు చెందిన గొర్రెల కాపరులను చైనా సైనికులు అడ్డుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చైనా (PLA) సైనికులు గొర్రెల కాపరులను వాస్తవ నియంత్రణ రేఖ (LAC) వద్�
విదేశాలకు చెందిన ఒక్క అంగుళం భూమిని (Foreign land) కూడా తాము ఆక్రమించలేదని చైనా (China) అధ్యక్షుడు జీ జిన్పింగ్ (Xi Jinping) అన్నారు. ఏ దేశంతో కూడా వివాదాలను కొనితెచ్చుకోలేదని, యుద్ధాన్ని ప్రేరేపించలేదని చెప్పారు.
భారత్తో నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతలు, గల్వాన్ ఘర్షణల నేపథ్యంలో 2022లో చైనా వాస్తవధీన రేఖ(ఎల్ఏసీ) వెంట బలగాల మోహరింపును పెంచిందని, అదేవిధంగా సరిహద్దు ప్రాంతా ల్లో పెద్దయెత్తున మిలటరీ నిర్మాణాలు కొనసాగ�
LAC | జిత్తులమారి నక్క చైనా వాస్తవాధీన రేఖ (LAC) సమీపంలో భారీగా శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నట్లు తేలింది. సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తలను తగ్గించేందుకు కట్టుబడి ఉన్నామంటూ.. వివాదాస్పద ప్రాంతాల్లోకి త్వరగా
భారతదేశ ఉత్తర సరిహద్దు (ఎల్ఏసీ)లో పరిస్థితి స్థిరంగా ఉన్నప్పటికీ ఇప్పటికీ టెన్షన్ వాతావరణమే ఉన్నదని సైన్యాధ్యక్షుడు జనరల్ మనోజ్పాండే తెలిపారు. 2020లో చైనా సైన్యంతో ఘర్షణ తర్వాత ఉత్తర సరిహద్దు పొడవున�
China Villages: ఉత్తరాఖండ్ సరిహద్దుల్లో చైనా గ్రామాలను నిర్మిస్తున్నది. బోర్డర్కు 11 కిలోమీటర్ల దూరంలో సుమారు 250 ఇండ్లను చైనా నిర్మిస్తున్నది. అయితే బోర్డర్ వద్ద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్�
వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి నిఘాను కట్టుదిట్టం చేయాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సైన్యానికి సూచించారు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ బలగాల మోహరింపు వల్ల ఉత్తర సెక్టార్లో ఉద్రిక్త పరిస్థితి కొనసా�
వాస్తవాధీన నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) ప్రాంతంలో వివాదాస్పద అక్సాయ్ చిన్ మీదుగా రైలు మార్గం నిర్మించాలని చైనా ప్రయత్నాలు ప్రారంభించింది. దీని పట్ల భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నది.
తవాంగ్ సెక్టార్లో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణకు చైనా కుయుక్తులే కారణమని తెలుస్తున్నది. నిబంధనల ప్రకారం వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ)కు సమీపంలో ఇరువైపులా ఎలాంటి నిర్మాణం చేపట్టరాదు.