ఎల్ఏసీ సమీపంలో భారత్, అమెరికా సైనికుల సంయుక్త విన్యాసాలపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. 1993, 1996లో భారత్, చైనా మధ్య జరిగిన ఒప్పందాల స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొంది.
Military Drill | చైనా సరిహద్దులో ఇండో-యూఎస్ సైనిక విన్యాసాలు జరిపేందుకు రంగం సిద్ధమైంది. ఇరు దేశాల సైనికులు మూడు ప్రధాన విన్యాసాలు ప్రదర్శిస్తారు. తన సైనిక బలాన్ని ప్రదర్శించేందుకు ఈ వేదికను భారత్ వినియోగించుక�
వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ)ను మార్చేందుకు చైనా ఏ ఏకపక్ష ప్రయత్నాన్ని కూడా భారత్ అనుమతించబోదని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. భారత భూభాగంలోకి చైనా చొరబాట్లు పెరుగుతున్నాయని కాంగ్రెస్ మాజీ �
తనకు దేశ రక్షణే మొదటి కర్తవ్యమని ఆర్మీ కొత్త చీఫ్ జనరల్ మనోజ్ పాండే అన్నారు. ఎలాంటి సవాల్నైనా ఎదుర్కోడానికి సన్నద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. జనరల్ మనోజ్ పాండే ఆదివారం గార్డ్ ఆ�
స్యూఢిల్లీ : డ్రాగన్ కంట్రీ చైనా ఎల్ఏసీలో.. భారత్తో సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నది. హాట్ స్ప్రింగ్స్కు సమీపంలో ఇటీవల మూడు మొబైల్ టవర్లను ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని లడఖ్ చుషుల్ కౌన�
చండీఘడ్: చైనా, పాకిస్థాన్ దేశాలు టిబెట్లో సంయుక్తంగా సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. వాస్తవాధీన రేఖ వెంట జరుగుతున్న ఈ పరిణామంపై అందరి దృష్టి పడింది. యుద్ధ నౌకలను టార్గెట్ చేయడంతో పాటు స�