తెలంగాణ రాష్ట్రంలోని దళిత గిరిజన విద్యార్థుల విద్యపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు మోదంపల్లి శ్రావణ్, ప్రధాన కార్యదర్శి కల్లేపల్లి అశోక్ ఆరోపించారు. పెద్దపెల్లి జి�
కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నల్లగొండ జిల్లా స్థాయి తరగతులు జూన్ 22, 23 తేదీల్లో కట్టంగూర్ మండల కేంద్రంలో నిర్వహించనున్నట్లు ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున తెలిపారు.
దళిత బంధు విషయంలో ప్రభుత్వం మౌనం వీడి గ్రౌండింగ్ చేపట్టాలని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దళిత బంధు పథకం ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ కుల వివక్ష వ్
కేంద్రంలో ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో గత తొమ్మిదేండ్ల బీజేపీ పాలనలో దళితులు, గిరిజనులు, మహిళలు, మైనారిటీలపై రెట్టింపు స్థాయిలో దాడులు పెరిగాయని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఆరోపించారు.
సంగారెడ్డి అర్బన్, ఆగస్టు 8 : కార్మికులు, కర్షకులు, దళితుల హక్కులను కాలరాస్తున్న మోదీ ప్రభుత్వానికి ఆజాదీకా అమృత్ మహోత్సవాలు నిర్వహించే హక్కు లేదని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శించా
బొడ్రాయిబజార్: దళితులపై బీజేపీ, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆశీర్వాద యాత్ర సందర్భంగా కపట ప్రేమను ఒలకబోస్తు న్నారని కేవీపీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కోట గోపి అన్నారు. శుక్రవారం స్థానిక కేవీపీఎస్ కార్యా�