గుజరాత్లోని కచ్ జిల్లాలో 7 నిమిషాల వ్యవధిలో రెండు సార్లు భూకంపం (Earthquake) వచ్చింది. గురువారం రాత్రి 10.12 గంటల సమయంలో 3.4 తీవ్రతతో తొలిసారి భూమి కపించింది. మళ్లీ 7 నిమిషాల తర్వాత ప్రకంపణలు రావడంతో ప్రజలు భయాందోళనల
Fire accident | ఓ వుడ్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గుజరాత్ రాష్ట్రం కచ్ పట్టణంలోని గాంధీధామ్ బచౌ హైవేకు ఆనుకుని ఉన్న వుడ్ కంపెనీలో ఒక్కసారిగా అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి.
Cyclone Biparjoy | బిపర్జాయ్ తుఫాను గుజరాత్లో అల్లకల్లోలం సృష్టిస్తున్నది. చాలా ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భీకర గాలులు వీస్తున్నాయి. కచ్ జిల్లా లఖ్పత్ సమీపంలో గురువారం రాత్రే తుఫాను తీరం దా
Cyclone Biparjoy | అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్జాయ్ తుపాను (Cyclone Biparjoy) గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత గుజరాత్ (Gujarat) లోని కచ్ (Kutch) ప్రాంతంలో తీరం దాటింది. తీరాన్ని దాటే సమయంలో ఈ తుపాను గుజరాత్ లో అల్లకల్లోలం సృష్టించ�
Cyclone Biparjoy | గుజరాత్ (Gujarat) రాష్ట్రాన్ని ఓ వైపు బిపర్ జాయ్ తుపాను వణికిస్తుండగా.. మరోవైపు అక్కడ తాజాగా భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
బిపర్జాయ్ తుఫాను (Cyclone Biparjoy) నేడు గుజరాత్ తీరాన్ని తాకనుంది. సాయంత్రం 4 నుంచి 8 గంటల మధ్య పాకిస్థాన్ తీరం సమీపంలోని కచ్లో ఉన్న జఖౌ పోర్టు (Jakhau port) జకావ్ పోర్టు వద్ద అది కేంద్రీకృతమవుతుందని భారత వాతావరణ శాఖ వ�
Cyclone Biparjoy: పాకిస్థాన్ తీరం వెంట ఉన్న వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బిపర్జాయ్ తుఫాన్ గురువారం తీరం దాటనున్న నేపథ్యంలో పాక్ సర్కార్ జాగ్రత్తలు తీసుకున్నది. థాటా జిల్లాలోని కేతి బ�
తీరప్రాంత జిల్లాలకు (Coastal areas) చెందిన 30 వేల మందిని అధికారులు తాత్కాలిక షెల్టర్లకు (Temporary shelters) తరలించారు (Evacuated). అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 95 రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.
అరేబియా సముద్రంలో (Arabian Sea) కేంద్రీకృతమైన బిపర్జాయ్ (Biparjoy Cyclone) మరో ఆరుగంటల్లో అతి తీవ్ర తుఫానుగా (Extremely severe cyclonic storm) మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది.
Gujarat Earthquake | గుజరాత్ (Gujarat) రాష్ట్రాన్ని స్వల్ప భూకంపాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఆదివారం మధ్యాహ్నం 3:21 గంటల ప్రాంతంలో 4.3 తీవ్రతతో రాజ్కోట్ (Rajkot) ప్రాంతంలో భూకంపం (Earthquake) సంభవించిన విషయం తెలిసిందే. కాగా, ఆ రాష్ట�
గుజరాత్లో భూకంపం.. రిక్టర్ స్కేల్పై తీవ్రత 4.1 నమోదు | గుజరాత్లోని కచ్ జిల్లాల్లో శనివారం భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై 4.1 తీవ్రతతో భూమి కంపించిందని, ధోలవీరా సమీపంలో భూకంప కేంద్రం గుర్తించినట్లు �