గుజరాత్లో భూకంపం.. రిక్టర్ స్కేల్పై తీవ్రత 4.1 నమోదు | గుజరాత్లోని కచ్ జిల్లాల్లో శనివారం భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై 4.1 తీవ్రతతో భూమి కంపించిందని, ధోలవీరా సమీపంలో భూకంప కేంద్రం గుర్తించినట్లు �
గుజరాత్లోని కచ్ వద్ద భారత్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న ఎనిమిది మంది పాకిస్తానీయులను అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.150 కోట్ల విలువ చేసే 30 కేజీల హెరాయిన్ను స్వాధీనపర్చుకున్నారు.