కేసీఆర్ సర్కారులో 24 గంటల కరెంట్తో రంది లేకుండా మిర్చి సాగు చేసి.. ఎకరాకు రూ.లక్షకు పైగా ఆదాయం పొందిన రైతాంగం.. కాంగ్రెస్ పాలనలో అష్టకష్టాలు పడుతున్నది.
Boy died | చీర తో కట్టిన ఊయల లో ఊగుతుండగా.. అదే చీర మెడకు చు ట్టుకొని ఓ బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం దిందాలో జరిగింది.
ఆడుకుం టూ వెళ్లిన ఓ బాలిక ఇనుప కూలర్ను పట్టుకోవడంతో కరెంట్ షాక్ తగిలి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టీ)లో సోమవారం చోటుచేసుకున్నది.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలోనున్న వావుదం గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాల అరకొర వసతుల మధ్య గ్రామ పంచాయతీ భవనంలో కొనసాగుతున్నది. ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పాఠశాల మ
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలో ఆదివారం నిర్వహించిన వికాస సంకల్ప యాత్రలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా పాల్గొన్నారు. ముందుగా గిరిజనుల ఆరాధ్య దైవమైన నాగోబా, సరస్వతీ దేవి, సేవాలాల్ మహర�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రేషన్ దందా జోరుగా సాగుతున్నది. జిల్లా సరిహద్దు మండలాల నుంచి బియ్యాన్ని తరలిస్తున్నారు. కొన్ని చోట్ల లబ్ధిదారులు బియ్యం తీసుకుని వీధి వ్యాపారులకు విక్రయిస్తున్నారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని 29 వేల హెక్టార్లలో గోయగాం అటవీ ప్రాంతం విస్తరించి ఉందని, ఈ రేంజ్లో ఉండాల్సిన సి బ్బంది పూర్తిస్థాయిలో లేరని, దీని కారణంగానే అడవుల నరికివేతను అడ్డుకోలేక పోత�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రేమల గార్డెన్ సమీపంలో శుక్రవారం నిర్వహించిన సీఎం కేసీఆర్ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావడంతో గ్రాండ్ సక్సెస్ అయ్యింది.
ప్రజల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఆధునాతన వసతులు, నాణ్యతా ప్రమాణాలతో రాజసం ఉట్టిపడేలా జిల్లా పోలీసు కార్యాలయాన్ని నిర్మించింది.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తాటిపల్లి, కనికి, మొగఢ్దగఢ్, గుడ్లబోరి గ్రామాల్లో 350 ఎకరాల్లో మిరప సాగువుతున్నది. ఇక్కడ పండిన పంటను మహారాష్ట్రకు ఎగుమతి చేస్తూ లాభాలు పొందుతున్నారు. ఈ యేడాది ఎకర�
ఆసిఫాబాద్ మండలం కుమ్రం భీం అడ ప్రాజెక్టు 2006లో రూ.270 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించారు. జిల్లాలోని ఆసిఫాబాద్, సిర్పూర్-టీ నియోజవర్గాల్లోని 45,500 ఎకరాలకు సాగు నీరందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.