ఇటీవల మహారాష్ట్ర నుంచి కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాకు వచ్చిన ఓ ఏనుగు ఇద్దరిని పొట్టనబెట్టుకున్న విషయం విదితమే. ప్రస్తుతం అది తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లో సంచరిస్తుండగా, మళ్లీ మన రాష్ట్రంలోకి ప్రవేశ
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా నీరా‘జనం’ పట్టింది. ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ సభకు జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది తరలివచ్చారు.