అధికారులకు మంత్రి కేటీఆర్ దిశా నిర్దేశం వివిధ శాఖల పనితీరుపై అంతర్గత అధ్యయనం హైదరాబాద్, జనవరి7 (నమస్తే తెలంగాణ): వ్యాపారానికి అనువైన వాతావరణాన్ని సృష్టించి వాణిజ్యాన్ని సులభతరం చేయడం (ఈవోడీబీ)లో రాష్ట�
ఆదిలాబాద్ సిమెంట్ ప్లాంటును తెరవని కేంద్రం గేటు ముందే సకల వనరులున్నా మూసివేత శాపాలుగా మారిన యూపీఏ, ఏన్డీయే విధానాలు ప్లాంటును తెరవొచ్చని నివేదికలన్నీ చెప్పినా వివక్షే రాష్ట్రం తరఫున ప్రోత్సాహకాలిస�
హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): సీసీఐని వెంటనే పునఃప్రారంభించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి మహేంద్రనాథ్పాండేకు గురువారం �
Telangana Gift | సీఎం కేసీఆర్ నాయకత్వం, యువ నాయకుడు, చేనేత - జౌళీ శాఖ మంత్రి కేటీఆర్ మార్గదర్శకత్వం, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో తెలంగాణలోని అంగన్వాడీలకు మరో అరుదైన గౌరవం దక్కింది.
అధికారులకు కేటీఆర్ దిశానిర్దేశం హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్(ఈవోడీబీ) ర్యాంకుల్లో తెలంగాణను అగ్రస్థానంలో నిలిపేందుకు సమిష్టిగా కృషిచేద్దామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మ
బంజారాహిల్స్ : వెంకటేశ్వరకాలనీ డివిజన్ పరిధిలోని పేదల కోసం మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణం చేపట్ట నున్నామని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. డివిజన్లో మల్టీ పర్పస్ నిర్మాణం చేయాలంట
Ktr | టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై తీవ్రంగా మండిపడ్డారు. రెండు సార్లు ప్రజలతో ఎన్నుకోబడ్డ
సమర్పించిన రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): ఖమ్మంలో ఏర్పాటు చేసిన ఐటీ హబ్ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సాధించిన ప్రగతిపై నివేదికను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అ
గిఫ్ట్ ఏ స్మైల్ కింద కేటీఆర్ చెక్కు హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లా రామాయంపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన 9వ తరగతి విద్యార్థిని అర్చన పుట్టుకతో బధిరురాలు. ఆమెకు హియరింగ్ మిష�
దేశంలోనే తొలిసారి తెలంగాణలో.. ఆవిషరించిన మంత్రి కేటీఆర్ హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): కంటి చూపులేని వారి కోసం దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం మున్సిపల్ చట్టాన్ని ప్రత్యేకంగా బ్రెయిలీ లిపి�
గ్రామైక్య సంఘాలకు పాడిగేదెలు స్త్రీనిధి ద్వారా మహిళలకు బ్యాంకు రుణాలు మంత్రి కేటీఆర్ చొరవతో రాజన్నసిరిసిల్ల జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్గా అమలు సమైక్య పాలనలో మూగబోయిన మరమగ్గానికి సంక్షేమ పథకాలతో ఊప
96.74%తో ఎవరికీ అందనంత ఎత్తులో తెలంగాణ రెండో స్థానంలోని తమిళనాడు మనకు మైళ్ల దూరంలో పంచాయతీరాజ్శాఖకు శుభాకాంక్షలు.. మంత్రి కే తారకరామారావు ట్వీట్ హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): దేశంలోనే అత్యధిక ఓడీఎఫ్