అశోక్నగర్ మరోసారి రణరంగంలా మారింది. ఈనెల 21 నుంచి జరిగే గ్రూప్-1 మెయిన్ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం సాయంత్రం వందలాది మంది అభ్యర్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు. ప్రభుత్వానికి వ
అశోక్నగర్లో శాంతియుతంగా నిరసన తెలుపుతుండగా అక్రమంగా అరెస్టు చేసిన గ్రూప్-1 అభ్యర్థులను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు డిమాండ్ చేశారు. గ్రూ ప్స్ అభ్యర్థుల�
రేవంత్రెడ్డి సీఎం కుర్చీ ఎకిన నాటి నుంచి ఇప్పటివరకు తెచ్చిన అప్పులు రూ.80,500 కోట్లు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. నాడు అప్పు-తప్పు అన్నోళ్లను ఇప్పుడు దేనితో కొట్టాలి? అని ని
KTR | పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. రూ. 650 కోట్లు చెల్లిస్తే ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీలపై ఆధారపడిన దాదా�
KTR | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం కింద ప్రతి ఆడబిడ్డ పెళ్లికి తులం బంగారం ఇస్తామన్న హామీ ఏమైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడ
KTR | బఫర్ జోన్లో మల్లయ్య ఇల్లు ఉండకూడదట.. కానీ ఇల్లు తీసేసి మాల్ కట్టొచ్చట.. అదేం లాజిక్ అని రేవంత్ రెడ్డి సర్కార్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరితారు. మల్లయ్య ఇంట్లో న�
KTR | ప్రధాని నరేంద్ర మోదీని చూస్తే రేవంత్ రెడ్డికి దడ పుట్టుకువస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ప్రధానిని విమర్శించే దమ్ము కూడా సీఎంకు లేదని కేటీఆర్ అన్నారు.
KTR | హైడ్రా వల్ల హైదరాబాద్లో భయానక వాతావరణం ఏర్పడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. బిల్డర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని కేటీఆర్ తెలిపారు.
KTR | రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పరిపాలన.. గుడ్డెద్దు చేనులో పడ్డట్టు ఉందని కేటీఆర్ విమర్శించారు.
BRS | జీహెచ్ఎంసీ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఈ భేటీ జరుగుతుంది. ఈ సమావేశంలో హైడ్రా, మూసీ సుందరీకర
KTR | రేవంత్ కుర్చీ ఎక్కిన రోజు నుండి మొత్తం 80,500 కోట్లు అప్పు తీసుకొచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. పది నెలల్లో 80,500 కోట్ల రికార్డు అప్పులు చేశారని అన్నారు. అప్పు- తప్పు అన్నోళ్లని
పదినెలలుగా రాష్ట్రంలోని గురుకులాల ప్రైవేట్ భవనాలకు ప్రభుత్వం అద్దె చెల్లించకపోవడంతో గేట్ల కు యజమానులు మంగళవారం తాళాలు వేశారు. దసరా సెలవులు ముగిసిన తర్వాత విద్యా సంస్థలు పునఃప్రారంభం కాగా బీసీ, మైనార్
భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ప్రతినిధుల సభను ఈనెల 17న తెలంగాణ భవన్లో ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్టు బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.