కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఏటీఎంగా మారిందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. ఎన్నికల కోసం ఆ పార్టీ తెలంగాణను నిధిగా మార్చుక్నుదని ఎక్స్వేదికగా ధ్వజమెత్తారు. ‘మహారాష్
కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ మాతృమూర్తి లక్ష్మీనర్సమ్మ ఇటీవల మరణించగా.. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం రాత్రి పరామర్శించారు. ఈ సందర్భంగా లక్ష్మీనర్�
KTR | సింగరేణి మీద అదానీ కన్ను ఉన్నదని, ఈ దొంగల నుంచి తెలంగాణను కాపాడుకోవాలంటే మనకు ఉన్న ఒకే ఒక్క శక్తి కేసీఆర్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రాణాలను పణంగా పెట్టి
KTR | పొరుగున ఉన్న మహారాష్ట్రలో ఈ నవంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ లుచ్చగాళ్లకు ఓటేయొద్దని మహారాష్ట్రలో ఉన్న బంధువులకు, దోస్తులకు గట్టిగా చెప్పండి అని బీఆర్�
KTR | ఈ రాష్ట్ర ప్రజలు, రైతుల సంక్షేమం కోసం జైలుకు పోవడానికి కూడా రెడీగా ఉన్నానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నేతలను ఉరికించి కొట్ట
KTR | రైతు ధర్నా కోసం ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వెళ్తున్న మాఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్కు( KTR) ఉమ్మడి నిజామాబాద్(Nizamabad )జిల్లాలో ఘన స్వాగతం(Warm welcome) లభించింది. జాతీయ రహదారి -44 గుండా వెళ్త�
KTR | తెలంగాణ రాష్ట్రంలో ఆయా బెటాలియన్లలో పని చేస్తున్న పోలీసు కానిస్టేబుళ్ల కుటుంబాల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. మొన్న నల్లగొండ, నిన్న వరంగల్, ఈరోజు సిరిసిల్ల, డిచ్పల్లి బెటాలియన్ల వద్ద కానిస
KTR | కాంగ్రెస్ పార్టీ పాలనలో అన్నదాతలు పడరాని కష్టాలు పడుతున్నారు. రైతుబంధు ఇవ్వకుండా రైతులను నిండా ముంచారు. చివరకు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కూడా ప్రభుత్వం ముందుకు రావడం లేద�
ఇందిరమ్మ రాజ్యం, ప్రజా పాలన అంటే ప్రజలు తిరస్కరించిన వారికి పాలన అప్పచెప్పడమేనా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు లేకుండా, ప్రజా అ
కాంగ్రెస్ అంటే ఉద్యోగుల సంక్షోభ ప్రభుత్వమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. 165 మంది ఏఈవోలు, 20 మంది కానిస్టేబుళ్లను సస్పెండ్ చేయడం దారుణమన్నారు.
ఇన్నేండ్లు ప్రజాజీవితంలో ఉంటూ కాపాడుకున్న తన పరువు ప్రతిష్ఠలు దెబ్బతీసేలా రాష్ట్ర మంత్రి కొండా సురేఖ తీవ్ర అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆరోపించార�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎంతో గొప్పగా చెప్పిన ’ఏక్ పోలీస్' విధానం ఏమైందని బీఆర్ఎస్ నేత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ నిలదీశారు. బీఆర్ఎస్ హయాంలో స్పెషల్ కానిస్టేబుళ్లకు 15 రోజులు డ్యూటీ చేస�