రాష్ట్రాల హకులను హరిస్తూ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్ర పరిధిలోని అంశాలను కేంద్రం తీసుకోవడం సరికాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు స్పష్టంచేశారు.
స్నేహితుడి సహాయంతో మూడేండ్ల క్రితం కొద్దిమందితో ప్రారంభించిన ఎన్టీటీ సేవలు ఇంతింతై వటుడింతైనట్టుగా పెరిగాయ ని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. ‘మూడేం డ్ల క్రితం నా మిత్రుడు సంజీవ్ దేశ్పాండే స హాయంతో �
KTR | కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గురువారం కలిశారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలతో కలిసి ఢిల్లీలో కలిసి జాతీయ రహదారి విస�
KTR | కాంగ్రెస్ సర్కారు పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర సచివాలయంలోనే కాదు.. చివరికి.. గ్రామ సచివాలయాల్లో కూడా పాలన పడకేసిందని విమర్శించారు. గాడితప్పిన పంచాయ�
గడిచిన 50 ఏండ్లలో వీ హనుంతరావు, కే కేశవరావు, డీ శ్రీనివాస్, పొన్నాల లక్ష్మయ్య లాంటి తెలంగాణ బీసీ నాయకులు పీసీసీ అధ్యక్షులు అయ్యారు కానీ, ముఖ్యమంత్రి ఎందుకు కాలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తా�
కులగణన సర్వే తప్పుల తడకగా ఉన్నదని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. స్వయంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీయే ఈ నివేదికను తగలబెట్టాలని పిలుపునిస్తున్నారని ఉదహరించారు. కులగణన సర్వే నివేదికపై మంగళవారం అసె�
ఎస్సీ వర్గీకరణకు బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచీ సంపూర్ణ మద్దతు ఇచ్చిందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనే కాకుండా అధికారంలోకి వచ్చిన తరువాత కూడా వర్గీకరణ ఉద�
బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం శాసనసభ కార్యదర్శి వీ నర్సింహాచార్యులు నోటీసులు జారీచేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రక