రాష్ట్రంలోని షెడ్యూల్డు కులాల వర్గీకరణ విషయంలో రేవంత్రెడ్డి ప్రభుత్వం మాట తప్పింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్రంలో ఎస్సీల వివరాలను సమగ్రంగా సేకరించి వర్గీకరణ ప్రక్రియను చేపడతామని పేర్కొ�
బీఆర్ఎస్ హయాంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే (ఎస్కేఎస్)ను ఎవరు చేశారో? ఎలా చేశారో? ఆ నివేదిక ఎక్కడ పెట్టారో? తనకు తెలియదని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. మంగళవారం క్యాబినెట్ సమావేశం ముగిసిన తర్వాత అసె
శాసనమండలి, శాసనసభలో బీఆర్ఎస్ విప్లను పార్టీ అధినేత కేసీఆర్ నియమించారు. మండలి విప్ గా ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, శాసనసభ విప్గా ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ను బీఆర్ఎస్ఎల్పీ పక్షాన ఎంపిక చేసినట�
KTR | డిక్లరేషన్ పేరిట ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీశారు. చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ను ఎప్పుడు అమల
KTR | ప్రభుత్వం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తే.. 42శాతం రిజర్వేషన్ల బిల్లు పెడుతున్నరేమో అనుకున్నామని.. చివరకు ఏదో సర్వే రిపోర్ట్ని పెట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల �
పదేండ్ల పాలనలో కేసీఆర్ అన్నపూర్ణగా తీర్చిదిద్దిన తెలంగాణను ఆత్మహత్యల తెలంగాణగా మారుస్తారా? అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జాతీయ పార్టీలు ఎప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేవని మరోసారి కేంద్ర బడ్జెట్తో రుజువైందని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆ రెండు పార్టీల నుంచి చెరో ఎనిమిది మంది ఎంప
కేసీఆర్ అంటే ఒక హిస్టరీ అని, లాటరీలో రేవంత్ సీఎం అయ్యాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ‘71 ఏండ్లున్న పెద్ద మనిషి కేసీఆర్ను పట్టుకొని కట్టెలేకుండా సక్కగ నిలబడు అని సంస�
తెలంగాణ తీసుకొచ్చిన మహానేత కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. శనివారం కులకచర్ల మండలంలోని దాస్యనాయక్తండాలో అంబేద్కర్ విగ్రహాన్ని బీఆర్ఎస్ వర�