ఎవరిన్ని కుట్రలు చేసినా.. ఇచ్చిన హామీ లు, పథకాలు అమలు చేసి తీరుతామని చెప్పి మో సం చేసిన కాంగ్రెస్ దమననీతిని ఎండగట్టేందుకు బీఆర్ఎస్ రైతు మహాధర్నాకు పిలుపునిచ్చింది. బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసి
తెలంగాణ భవన్లో బీసీ ముఖ్య నేతల సమీక్షా సమావేశం అనంతరం మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఆదివారంమర్యాద పూర్వకంగా కలిశారు.
KTR | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నుంచి మొదలుకుంటే మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల వరకు బీసీలకు 50 శాతానికి మించి సీట్లు కేటాయించిన పార్టీ కేవలం బీఆర్ఎస్సే అని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ �
భూగర్భజలాలు అడుగంటిపోవడంతో యాసంగి ప్రారంభంలోనే సాగు నీటి సమస్య మొదలైంది. దీంతో బోరుబావులను నమ్ముకుని వరిసాగు చేస్తున్న రైతన్న దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. కాల్వల ద్వారా సాగుకు నీళ్లివ్వాల్సిన కాం�
రాష్ట్రంలోని కాంగ్రెస్ నిర్వహించిన కులగణన సర్వే నివేదికలో తప్పుల తడకపై ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పోరుబాటకు సిద్ధమవుతున్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ అమలు సాధనకు కార్యాచరణకు సిద్
ఐరన్లెగ్ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి పోయి కాంగ్రెస్కు గుండుసున్నా తీసుకొచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఎద్దేవా చేశారు. రేవంత్రెడ్డి కాంగ్రెస
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఈనెల 10న వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో రైతుల నిరసన దీక్ష-బహిరంగసభ నిర్వ హిస్తున్నట్టు మాజీ ఎమ్మె�
అమెరికాలో చదువుకుంటున్న తెలంగాణ ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మేమున్నామని భరోసా ఇవ్వడంతో పాటు అక్కడ వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు బీఆర్ఎస్ పోరాడుతుందని ఎమ్మెల్సీ, శాసనమండలిలో బీఆర్ఎస�
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వికారాబాద్ నియోజకవర్గంలోని ఆరు జడ్పీటీసీలు, ఆరు ఎంపీపీలను గెలిపించి జిల్లా పరిషత్పై గులాబీ జెండా ఎగురవేసేలా ఐకమత్యంగా పని చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన 420హామీలను నెరవేర్చాలని బీఆర్ఎస్ కొడంగల్ గడ్డపై సమరశంఖం పూరించనున్నది. ఈ మేరకు సీఎం సొంత నియోజకవర్గంలో బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈనెల 10
KTR | కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని బీఆర్ఎస్ నేత కేటీఆర్ అన్నారు. వికారాబాద్ జిల్లా నాయకులు, కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రాబోయే పది పదిహేను రోజుల్లో స్థానిక సంస్థ�