KS Eshwarappa | తాను ఇప్పటికీ బీజేపీతోనే ఉన్నానని కర్ణాటకకు చెందిన బహిష్కృత నేత కేఎస్ ఈశ్వరప్ప తెలిపారు. సోమవారం శివమొగ్గలో మీడియాతో ఆయన మాట్లాడారు. మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప, ఆయన కుమారుడిపై మండిపడ్డారు.
కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్పకు బీజేపీ షాక్ ఇచ్చింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి, లోక్సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నందుకు ఆయనను పార్టీ నుంచి ఆరేండ్లపాటు బహిష్కరి�
KS Eshwarappa | కర్ణాటక బీజేపీ సీనియర్ నేత కేఎస్ ఈశ్వరప్ప (KS Eshwarappa) తిరుగుబాటు చేశారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో షిమోగా స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని శుక్రవారం ప్రకటించారు. తన మద్దతుదారులు ఏర్పా�
బీజేపీ మరోసారి తన వక్రబుద్దిని బయటపెట్టింది. ప్రతిపక్ష పార్టీలు పాలిస్తున్న రాష్ర్టాల్లో అడ్డదారుల్లో అధికార పీఠాన్ని దక్కించుకునే తన నైజాన్ని మరోసారి బయటపెట్టింది. ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో చ�
పాలక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు రాష్ట్రంలో ఆపరేషన్ లోటస్ త్వరలోనే ప్రారంభం కానుందని బీజేపీ నేత, కర్నాటక మాజీ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప (KS Eshwarappa) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
KS Eshwarappa | దేశంలో సార్వత్రిక ఎన్నికలుగానీ, రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలుగానీ వచ్చాయంటే చాలు బీజేపీ నేతలు తమ నోళ్లకు పని చెబుతారు. కుల, మతపరమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రజల మధ్య చిచ్చు రేపుతారు. ఓట్లు ద�
KS Eshwarappa: ఈశ్వరప్ప బీజేపీని వీడారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల వేళ ఆయన ఆ పార్టీకి ఈ విషయాన్ని తెలిపారు. జేపీ నడ్డా లేఖ కూడా రాశారు. అభ్యర్థుల జాబితా ప్రకటన ఆలస్యం అవుతున్న నేపథ్యంలో.. ఈశ్వరప్ప ఈ
కర్ణాటక కాంట్రాక్టర్ ఆత్మహత్య కేసులో పోలీసుల వెల్లడి బెంగళూరు, జూలై 22: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాంట్రాక్టర్ ఆత్మహత్య కేసులో కర్ణాటక మాజీ మంత్రి ఈశ్వరప్పకు పోలీసులు క్లీన్చిట్ ఇచ్చారు. ఈ కేస
బీజేపీ నేత, కర్నాటక మాజీ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్లో కాషాయ జెండా దేశానికి జాతీయ జెండాగా మారుతుందని వ్యాఖ్యానించారు. త్యాగానికి కాషాయ జెండా చిహ్నమని అన్నా
బెంగళూరు : కర్ణాటకలో కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్య కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. తన ఆత్మహత్యకు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప 40 శాతం క
మొన్నటి వరకూ కర్నాటకలో హిజాబ్ గొడవ నడిచింది. ఇప్పుడు మరో వివాదం తెరపైకి వచ్చింది. అదే అజాన్ వివాదం. దీనిపై ఇప్పుడు కర్నాటకలో చర్చ నడుస్తోంది. ముస్లింలను నమాజ్కు ఆహ్వానించే సంప్రదాయ�
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీలో రాత్రంతా నిరసన చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిర్ణయించారు. ఏదో ఒక రోజు ఢిల్లీలోని ఎర్ర కోట వద్ద కాషాయ జెండా ఎగురుతుందన్న రాష్ట్ర మంత్రి కేఎస్ ఈశ్వరప్ప వ్యాఖ్యలపై వారు మండ�