సాగర్ కుడి కాలువ నుంచి నీటిని వినియోగించుకొనేందుకు అనుమతి ఇవ్వాలని ఏపీ చేసిన ప్రతిపాదనలపై స్పందించాలని తెలంగాణను కేఆర్ఎంబీ కోరింది. ఏపీ వాదనలపై తెలంగాణ అభిప్రాయం ఏమిటో చెప్పాలని సూచించింది.
KRMB | నీటి నిర్వహణపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) చేతులు ఎత్తేసింది. నీటి లెక్కల బాధ్యత రాష్ర్టాలదేనని స్పష్టంచేసింది. రాష్ర్టాలు ఇచ్చిన సమాచారం ఆధారంగానే బోర్డు పర్యవేక్షణ కొనసాగుతుందని పేర్క�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ అసమర్థతతో ఏపీ ఆడింది ఆట, పాడింది పాటగా కొనసాగుతున్నది. ఏపీ తానా అంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) తందాన అంటూ వంతపాడుతున్నద�
కృష్ణా జలాల్లో ఏపీ జలదోపిడీ కొనసాగుతున్నది. ఈ నీటి సంవత్సరానికి సంబంధించి ఏపీ కోటా ఇప్పటికే పూర్తయింది. అయినా ఇప్పటికీ ఉమ్మడి రిజర్వాయర్ల నుంచి జలాలను యథేచ్ఛగా మళ్లిస్తున్నది.
పులిచింత దిగువన చేపడుతున్న రాజీవ్ గాంధీ లిఫ్ట్ స్కీమ్ ప్రస్తుత స్థితిగతులపై పూర్తి వివరాలు అందించాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
బోర్డు నిర్వహణకు నిధులు మంజూ రు చేయకపోవడంతో ప్రస్తుతం టెలిమెట్రీల ఏర్పాటు కోసం విడుదల చేసిన నిధులను వినియోగించుకుంటున్నామని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) స్పష్టం చేసింది.
Harish Rao | జూన్ 2016లో జరిగిన కేఆర్ఎంబీ సమావేశ నిర్ణయం ప్రకారం మొదటి దశలో 18 చోట్ల టెలిమెట్రి పరికరాలు ఏర్పాటు చేయగా, రెండో దశలో ఇంకా 9 చోట్ల ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ ఇప్పటివరకు అమలు కాకపోవడం దురదృష్టకరమని మా�
బోర్డు నిర్వహణకు నిధులు లేవని, నిధులు కేటాయించాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల ప్రభుత్వాలను కోరింది. లేకపోతే టెలిమెట్రీల ఏర్పాటు కోసం కేటాయించిన ని�
కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) నిర్వహణకు రూ.6 కోట్ల నిధులను తక్షణం విడుదల చేయాలని సాగునీటిపారుదలశాఖ ప్రభుత్వానికి విన్నవించింది. ఈ మేరకు లేఖ రాసింది.
కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) నిర్వహణకు నిధుల్లేకుండా పోయాయి. వెంటనే బడ్జెట్ను విడుదల చేయాలని లేదా టెలిమెట్రీల ఏర్పాటుకోసం కేటాయించిన నిధులను వాడుకుంటామని బోర్డు చెప్తున్నది.
నదీ జలాల విషయంలో ఏపీని నిలువరించలేని ప్రతి సందర్భంలోనూ తెలంగాణ సర్కార్ వినిపిస్తున్న మాట టెలిమెట్రీ. మరోవైపు ఇప్పుడు ఏపీ సమ్మితిస్తేనే టెలిమెట్రీల ఏర్పాటుపై ముందుకు పోవాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డ�
నాగార్జునసాగర్ నుంచి తాగు, సాగునీటికి డిసెంబర్ వరకు 102 టీఎంసీలు అవసరమవుతాయని అధికారులు వెల్లడించారు. ఈ మేరకు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు ఇండెంట్ను సమర్పించాలని కోరుతూ ఈఎన్సీ(జనరల్) అమ్జద్
KRMB | కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)లో ఏపీ పెత్తనమే కొనసాగుతున్నది. బోర్డులో తెలంగాణకు సంబంధించిన పోస్టులన్నీ సుదీర్ఘకాలం నుంచి ఖాళీగా ఉన్నా, వాటి భర్తీకి ప్రభుత్వం చొరవ చూపడం లేదు. బోర్డు