నాగార్జునసాగర్ నుంచి తాగు, సాగునీటికి డిసెంబర్ వరకు 102 టీఎంసీలు అవసరమవుతాయని అధికారులు వెల్లడించారు. ఈ మేరకు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు ఇండెంట్ను సమర్పించాలని కోరుతూ ఈఎన్సీ(జనరల్) అమ్జద్
KRMB | కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)లో ఏపీ పెత్తనమే కొనసాగుతున్నది. బోర్డులో తెలంగాణకు సంబంధించిన పోస్టులన్నీ సుదీర్ఘకాలం నుంచి ఖాళీగా ఉన్నా, వాటి భర్తీకి ప్రభుత్వం చొరవ చూపడం లేదు. బోర్డు
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్వహణపై ఎట్టకేలకు తెలంగాణ అధికారులకు అనుమతి లభించింది. ఈ మేరకు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు(కేఆర్ఎంబీ) తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఇది డిసెంబర్ 31వరకేనని �
నాగార్జునసాగర్ డ్యామ్ పర్యవేక్షణ కోసం తెలంగాణ స్టేట్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (టీఎస్పీఎఫ్) పోలీసులను అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు కేఆర్ఎంబీకి ఆదేశాలు జారీ చేయాలంటూ ఎన్డ�
నాగార్జునసాగర్ డ్యామ్ పర్యవేక్షణకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ అధికారులు కేఆర్ఎంబీని కోరారు. ఈ మేరకు తాజాగా బోర్డుకు లేఖ రాశారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు అర్ధరాత్రి వేళ అప్రజాస్వామికంగా ఏపీ సర్కార్
నాగార్జునసాగర్ కుడి కాల్వ నిర్వహణ, భద్రత తామే చేపడుతామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ తెలంగాణ రాష్ట్ర ఎస్పీఎఫ్ (ప్రత్యేక రక్షణ దళం) డీజీకి లేఖ ఇచ్చినట్టు సమాచారం.
గోదావరిని కొల్లగొట్టే కుట్రలపై నమస్తే తెలంగాణ వరుస కథనాలతో ఎట్టకేలకు కాంగ్రెస్ సర్కారులో చలనం వచ్చింది. దీంతో కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల తీరుపై రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ ఈఎన్సీ అనిల్కుమార
కృష్ణా జలాల నుంచి తాగునీటి అవసరాల కోసం తెలంగాణకు 10.26 టీఎంసీలు, ఏపీకి 4టీఎంసీలను విడుదల చేయాలని కేఆర్ఎంబీ (కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు) నిర్ణయించింది.
KRMB | వేసవిలో నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ, ఏపీలకు కృష్ణా జలాలను విడుదల చేయడానికి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) నిర్ణయించింది. శ్రీశైలం, సాగర్ జలాశయాల నుంచి నీటిని విడుదల చేయాలని ఉత్తర�
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) కార్యాలయాన్ని అమరావతికి లేదా విజయవాడకు తరలించాలని ఏపీ జలవనరుల శాఖ ఈ ఎన్సీ వెంకటేశ్వరావు కోరారు. ఆ దిశగా చర్యలు చేపట్టాలని బుధవారం కేఆర్ఎంబీ చైర్మన్కు లేఖ రాశారు
వేసవి తాగునీటి అవసరాలు, కృష్ణా నదీ జలాల వినియోగంపై ఆ నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) మెంబర్ సెక్రటరీ ఆధ్వర్యంలో నిర్వహించిన త్రిసభ్య కమిటీ సమావేశానికి ఏపీ డుమ్మా కొట్టింది. 10 తర్వాత ఏపీలోనే సమావేశాన్ని
నాగార్జునసాగర్, శ్రీశైలం రిజర్వాయర్ల నుంచి వేసవి తాగునీటి అవసరాలపై కేఆర్ఎంబీ (కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు) ఆధ్వర్యంలో త్రీమెన్ కమిటీ సోమవారం సమావేశం కానున్నది.
ట్రిబ్యునల్లో నీటివాటాలు తేలేవరకూ రివర్ బోర్డుల గెజిట్ను అమలు చేయడం సాధ్యం కాదని తెలంగాణ ప్రభుత్వం మరోసారి తేల్చిచెప్పింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు నివేదించింది.
నాగార్జునసాగర్, శ్రీశైలం డ్యామ్లపై ఆధారపడినవారు తాగునీటి ఎద్దడిని ఎదుర్కోనున్నారు. రెండింటిలో కలిపి ప్రస్తుతం నికరంగా 15 టీఎంసీల నీరే అందుబాటులో ఉండగా, అవసరాలు మాత్రం దాదాపు 25 టీఎంసీలకుపైనే ఉన్నాయి. ఈ
పోలవరం నుంచి 80 టీఎంసీలను కేడీఎస్ (కృష్ణా డెల్టా సిస్టమ్)కు మళ్లించడం ద్వారా ఉమ్మడి ఏపీ రాష్ర్టానికి కేటాయించిన 45 టీఎంసీలను ప్రస్తుత తెలంగాణకే కేటాయించాలని బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్కు రాష్ట్రం తర