కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీకి నీళ్లు వదులుతూ పాలమూరుకు కన్నీళ్లు మిగుల్చుతున్నదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆరోపించా రు. కృష్ణా జలాల్లో తెలంగాణకు కేవలం 30 టీఎంసీలు మాత్రమే ఇవ్వాలని ఏపీ ఈఎన్సీ కేఆర్ఎం�
Srinivas Goud | 100 శాతం కృష్ణా బేసిన్లో ఉన్న ప్రాంతాన్ని వదిలిపెట్టి నువ్వు కృష్ణా బేసిన్ నుంచి పెన్నా బేసిన్కు కృష్ణా రివర్కు 80-90 శాతం నీళ్లు తీసుకుపోతున్నరు. పోతిరెడ్డి పాడు ద్వారా 10 వేల క్యూసెక్కులు అని చెనప�
సరిపడా నీళ్లు ఉన్నప్పటికీ అవసరాలకు మించి ఏపీ నీటి వాటాలను డిమాండ్ చేస్తున్నదని, దురాశకొద్దీ నీటి వాటాలను ఆ రాష్ట్రం అడుగుతున్నదని తెలంగాణ సర్కార్ తెలిపింది.
ఉమ్మడి రిజర్వాయర్లలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న జలాల్లో ఏపీకి వాటానే లేదని తెలంగాణ సర్కార్ వెల్లడించింది. ఈ మేరకు కేఆర్ఎంబీ చైర్మన్కు తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ రమేశ్బాబు తాజాగా లేఖ రాశారు.
Krishna Water Dispute | కృష్ణా జలాల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కృష్ణా జలాల్లో 70 శాతం తమకే కేటాయించాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డును (కే�
నీటి వినియోగానికి సంబంధించి త్రీమెంబర్ కమిటీ సమావేశ నిర్వహణకు అనుకూలమైన తేదీని చెప్పాలని ఇరు రాష్ర్టాలను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు(కేఆర్ఎంబీ) కోరింది.
సాగర్ కుడి కాలువ నుంచి నీటిని వినియోగించుకొనేందుకు అనుమతి ఇవ్వాలని ఏపీ చేసిన ప్రతిపాదనలపై స్పందించాలని తెలంగాణను కేఆర్ఎంబీ కోరింది. ఏపీ వాదనలపై తెలంగాణ అభిప్రాయం ఏమిటో చెప్పాలని సూచించింది.
KRMB | నీటి నిర్వహణపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) చేతులు ఎత్తేసింది. నీటి లెక్కల బాధ్యత రాష్ర్టాలదేనని స్పష్టంచేసింది. రాష్ర్టాలు ఇచ్చిన సమాచారం ఆధారంగానే బోర్డు పర్యవేక్షణ కొనసాగుతుందని పేర్క�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ అసమర్థతతో ఏపీ ఆడింది ఆట, పాడింది పాటగా కొనసాగుతున్నది. ఏపీ తానా అంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) తందాన అంటూ వంతపాడుతున్నద�
కృష్ణా జలాల్లో ఏపీ జలదోపిడీ కొనసాగుతున్నది. ఈ నీటి సంవత్సరానికి సంబంధించి ఏపీ కోటా ఇప్పటికే పూర్తయింది. అయినా ఇప్పటికీ ఉమ్మడి రిజర్వాయర్ల నుంచి జలాలను యథేచ్ఛగా మళ్లిస్తున్నది.
పులిచింత దిగువన చేపడుతున్న రాజీవ్ గాంధీ లిఫ్ట్ స్కీమ్ ప్రస్తుత స్థితిగతులపై పూర్తి వివరాలు అందించాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.