శ్రీశైలం రిజర్వాయర్ నుంచి విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) ఆదేశాలివ్వడం తెలంగాణకు గొడ్డలిపెట్టు వంటిదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించ�
KTR | కేఆర్ఎంబీ ఆదేశాలు తెలంగాణకు గొడ్డలిపెట్టు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శ్రీశైలం నుంచి విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలని కేఆర్ఎంబీ ఆదేశాలు ఇవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనాన�
ఈ ఏడాది నీటివాటాను ఖరారు చేయకుండానే నేరుగా నీటి వినియోగాలపైనే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) దృష్టి పెట్టింది. అదేమంటే ప్రాజెక్టులకు సరిపడా నీళ్లు రాలేదని బుకాయిస్తున్నది. వాటాల ఖరారు �
నాగార్జునసాగర్ డ్యాంలో నిల్వ ఉన్న కృష్ణా జలాలపై తెలంగాణ, ఆంధ్రకు కేఆర్ఎంబీ అనుమతులు లేకుండానే ఆంధ్ర అధికారులు కుడి కాలువకు ఈ నెల 26న తాగునీటి విడుదల ప్రారంభించిన విషయం విదితమే. కుడికాలువకు 500 క్యూసెక్క�
Banakacherla | జల వివాదాల పరిష్కారం కోసమంటూ హడావుడి చేశారు. గత జనవరిలో ఢిల్లీలో భేటీ అయ్యారు. తదుపరి మరో 15 రోజుల్లో భేటీ కావాలని నిర్ణయించారు. కానీ, దాదాపు ఏడు నెలల వరకూ ఆ ఊసే ఎత్తేలేదు.
Krishna Water | కృష్ణా నదీ జలాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెరబడుతున్నది. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) కండ్లుగప్పి పెద్దఎత్తున నీటి దోపిడీకి పాల్పడున్నది. వచ్చిన వరదను వచ్చినట్టే తరలించి.. శ్రీశైలం ప్ర�
కృష్ణాజలాల వినియోగానికి సంబంధించి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) నిర్వహించిన సమావేశానికి ఎలాంటి ఇండెంట్ లేకుండానే తెలంగాణ అధికారులు హాజరయ్యారు. పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటరీ నుంచి జలాల త�
కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీకి నీళ్లు వదులుతూ పాలమూరుకు కన్నీళ్లు మిగుల్చుతున్నదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆరోపించా రు. కృష్ణా జలాల్లో తెలంగాణకు కేవలం 30 టీఎంసీలు మాత్రమే ఇవ్వాలని ఏపీ ఈఎన్సీ కేఆర్ఎం�
Srinivas Goud | 100 శాతం కృష్ణా బేసిన్లో ఉన్న ప్రాంతాన్ని వదిలిపెట్టి నువ్వు కృష్ణా బేసిన్ నుంచి పెన్నా బేసిన్కు కృష్ణా రివర్కు 80-90 శాతం నీళ్లు తీసుకుపోతున్నరు. పోతిరెడ్డి పాడు ద్వారా 10 వేల క్యూసెక్కులు అని చెనప�
సరిపడా నీళ్లు ఉన్నప్పటికీ అవసరాలకు మించి ఏపీ నీటి వాటాలను డిమాండ్ చేస్తున్నదని, దురాశకొద్దీ నీటి వాటాలను ఆ రాష్ట్రం అడుగుతున్నదని తెలంగాణ సర్కార్ తెలిపింది.
ఉమ్మడి రిజర్వాయర్లలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న జలాల్లో ఏపీకి వాటానే లేదని తెలంగాణ సర్కార్ వెల్లడించింది. ఈ మేరకు కేఆర్ఎంబీ చైర్మన్కు తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ రమేశ్బాబు తాజాగా లేఖ రాశారు.
Krishna Water Dispute | కృష్ణా జలాల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కృష్ణా జలాల్లో 70 శాతం తమకే కేటాయించాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డును (కే�
నీటి వినియోగానికి సంబంధించి త్రీమెంబర్ కమిటీ సమావేశ నిర్వహణకు అనుకూలమైన తేదీని చెప్పాలని ఇరు రాష్ర్టాలను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు(కేఆర్ఎంబీ) కోరింది.