కృష్ణా జల వివాద ట్రిబ్యునల్-2 (కేడబ్ల్యూడీటీ) విచారణ నేటి నుంచి రెండు రోజుల పాటు ఢిల్లీలో కొనసాగనున్నది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ఏపీ ప్రభుత్వం బ్రిజేశ్ ట్రిబ్యునల్లో దాఖలు చేసిన పిటిషన్ప
కృష్ణ పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. కిడ్నీ, లివర్ లంగ్స్ కొంతవరకు దెబ్బతిన్నాయి. వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నాం. కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగా డయాలసిస్ చేస్తు్న్నట్టు కాంటినెంటల్ ఆస్పత్రి (Continental hospit
కృష్ణ ఆరోగ్యం నిలకడగా ఉందని నటుడు నరేశ్ (Naresh) అన్నారు. ఆస్పత్రి ప్రాంగణంలో నరేశ్ మీడియాతో మాట్లాడుతూ..కృష్ణ శ్వాస తీసుకోగలుగుతున్నారు. మరో 48 గంటలు గడవాలని డాక్టర్లు చెబుతున్నారన్నారు.
కృష్ణానదిలో స్నానం చేసే క్రమంలో యువకుడు గల్లంతైన ఘటన సోమవారం బీచుపల్లి పుష్కరఘాట్ వద్ద చోటు చేసుకున్నది. ఎస్సై గోకారి కథనం మేరకు.. హైదరాబాద్ హబ్సిగూడ ప్రాంతానికి చెందిన కొందరు వినాయక నిమజ్జనంలో
నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 1: కృష్ణా, గోదావరి బేసిన్లలోని ప్రాజెక్టులకు వరద కొనసాగుతున్నది. సోమవారం శ్రీశైలం జలాశయానికి 1,04,961 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటినిల్వ 215 టీఎ