కృష్ణా నది యాజమాన్య కమిటీ సూచనల మేరకు నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ద్వారా తాగు నీటి కోసం ఖమ్మం జిల్లా పాలేరుకు బందోబస్తు నడుమ నీటిని సరఫరా చేస్తున్నారు. సాగర్ ప్రాజెక్టు నుంచి కుడి కాల్వకు 5 టీఎంసీలు, ఎడమ క�
Tungabhadra Dam | కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు వరద పోటెత్తింది. దీంతో ప్రాజెక్టు 3 గేట్లను అధికారులు ఎత్తేశారు. ఎగువ నుంచి భారీగా వరద పరవళ్లు తొక్కుతుండటంతో ముందస్తుగా సోమవారం సాయంత్రం 3 గేట్లు ఎత్తి వరద నీటిని �
కొల్లాపూర్ మండలం సో మశిల వద్ద సప్తనదుల సంగమమమైన సంగమేశ్వరం వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్నది. తుంగభద్ర, కృష్ణానదికి పెద్ద ఎత్తున వరద వస్తుండడంతో ఆదివారం కృష్ణానది జలాలు లలితాసోమేశ్వర ఆలయం సమీపానికి
Jurala | రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తోన్నాయి. కుండపోత వర్షాలకు ప్రాజెక్టులకు వరద ఉధృతి పెరిగింది. గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టు వరద ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతోంది.
ఎగువన సమృద్ధిగా వర్షాలు కురుస్తుండటంతో గద్వాల జిల్లా ధరూర్ మండలంలోని జూరాల ప్రాజెక్టుకు (Jurala Projec) భారీగా వరద వస్తున్నది. ప్రస్తుతం ప్రాజెక్టుకు 20 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు �
కృష్ణానదీ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కర్ణాటకలోని అన్ని ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. ఆయా ప్రాజెక్టులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం ఆల్మట్టి ప్�
కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ అశోక్గోయల్ సోమవారం నాగార్జున సాగర్ డ్యామ్ను సందర్శించారు. డ్యామ్, గ్యాలరీ, క్రస్ట్ గేట్లు, స్పిల్వే, ప్రధాన జల విద్యుత్తు కేంద్రాలను పరిశీలించి, నిర్వ�
ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణానదికి వరద వస్తున్నది. మూడు రోజులుగా వరద నిలకడగా వస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ఎగువ నుంచి కృష్ణానదికి వరద రాకుండా అడ్డుకునేందుకు కర్ణాటక రాష్ట్రం రాయిచ�
ఉమ్మడి పాలమూరు జిల్లాకు సాగు, త్రాగు నీటి అవసరాలకు వరప్రదాయంగా మారిన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు (Jurala Project) వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. గత కొన్ని రోజులుగా జూరాల ప్రాజెక్టు ఎగువన తెలంగాణ, కర్ణాటక పర�
Niranjan Reddy | తెలంగాణ నీటి పారుదల శాఖ సలహాదారు పదవి నుంచి ఆదిత్యానాథ్ దాస్ను తొలగించాలని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదిత్యానాథ్ దాస్ నియామకం తెలంగాణ ప్రయోజన�
శ్రీశైలం తిరుగు జలాల్లో బెంగాల్ టెర్రర్గా పిలువబడే విదేశీ మొక్కలు దర్శనమిస్తున్నాయి. ఈ మొక్కలతో పర్యావరణానికి ముప్పు వా టిళ్లే ప్రమాదమున్నది. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు తుంగభద్రా నది నుంచ�
KCR | ఎన్నికల్లో ఓట్లుపడే సమయంలో గోదావరి నదిని ఎత్తుకుపోతా అని ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రభుత్వానికి నోటిఫికేషన్ పంపిండని.. ఈ చేతగాని రేవంత్రెడ్డి ప్రభుత్వం నోరుమూసుకొని పడి ఉందని బీఆర్ఎస్ అధినేత
నాగార్జునసాగర్ డ్యామ్పైనే కాదు మొత్తం కృష్ణా జలాలపైనే కాంగ్రెస్ సర్కార్ చేతులెత్తేసిందా? అనే అనుమానం కలుగుతున్నది జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే! ఏపీ రాత్రికి రాత్రి కృష్ణా జలాలను ఎలాంటి అనుమతు�
తెలంగాణ ఉద్యమం పల్లెల్లోకి చొచ్చుకుపోవటానికి, విస్తరించటానికి, బలపడటానికి నీళ్ల నినాదమే ఆయుధం అయింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు నీళ్లే ఆధారం. రైతులు, కూలీలు, కులవృత్తులు, చేతివృత్తులు, సబ్బండ జాతులన్నీ క�