వేసవి తాగునీటి అవసరాలు, కృష్ణా నదీ జలాల వినియోగంపై ఆ నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) మెంబర్ సెక్రటరీ ఆధ్వర్యంలో నిర్వహించిన త్రిసభ్య కమిటీ సమావేశానికి ఏపీ డుమ్మా కొట్టింది. 10 తర్వాత ఏపీలోనే సమావేశాన్ని
కృష్ణా నదీ జలాలకు సంబంధించిన కోటాలో ఆంధ్రప్రదేశ్ 74% నీళ్లను వాడుకున్నట్టు కేఆర్ఎంబీ ధ్రువీకరించిందని, కానీ, తెలంగాణ ప్రభుత్వం 24% నీటిని కూడా వాడుకోవడం లేదని మాజీ మంత్రి జీ జగదీశ్రెడ్డి ఆగ్రహం వ్యక్తం�
చెంతనే కృష్ణా నదీ జలాలు గల గలా పారుతున్నా తమకు మాత్రం సాగునీళ్లు అందడం లేదు.. కనీసం చెరువులు కుంటలన్నా నింపుకుందామనుకున్నా కాల్వలు లేకపాయే.. కేవలం వర్షాధారంపైనే ఆధారపడి సేద్యం చేస్తు ప్రతీసారి సాగు చేసి�
రాష్ట్ర విభజన జరిగి పదేండ్లు పూర్తయినా గోదావరి, కృష్ణా నదీజలాల వాటా తేల్చకుండా నాన్చుడు ధోరణిని అవలంబించడం ఏమిటని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్ సురేశ్రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిం�
కొల్లాపూర్ మండలం సో మశిల వద్ద సప్తనదుల సంగమమమైన సంగమేశ్వరం వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్నది. తుంగభద్ర, కృష్ణానదికి పెద్ద ఎత్తున వరద వస్తుండడంతో ఆదివారం కృష్ణానది జలాలు లలితాసోమేశ్వర ఆలయం సమీపానికి
డిచిన పదేళ్లుగా మండు వేసవిలోనూ నిండుగా తొణికిసలాడిన తటాకాలు.. ఈ ఏడాది మార్చిలోనే ఎండిపోయాయి. నాడు జలకళను సంతరించుకున్న చెరువులన్నీ నేడు నీళ్లు లేక వెలవెలబోతున్నాయి.
పాలమూరుకు మేలు చేస్తా రా.. అన్యాయం చేస్తారా..? అనేది కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించుకొని ప్రజలకు స్పష్టమైన సమాధానం ఇవ్వాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి డిమాండ్ చే శారు. కల్వకుర్తి నియోజకవర్గ
నాటి సమైక్య ప్రభుత్వ హయాంలోనూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జల హక్కుల కోసం ఉద్యమించారు. ప్రధానంగా ఆనాటి మహారాష్ట్ర ప్రభుత్వం శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువన గోదావరి నదిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టుక�
కృష్ణా నది జలాలపై తెలంగా ణ హక్కులను కాపాడుకోవడంలో రాష్ట్ర ప్ర భుత్వం అనుసరిస్తున్న వైఖరిని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో ఈనెల 13న నిర్వహించే చలో నల్లగొండ భారీ బహిరంగ సభకు పెద్ద సంఖ
కృష్ణా నది జలాలపై తెలంగాణ హక్కులను కాపాడుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో నిర్వహించే చలో నల్లగొండ భారీ బహిరంగ సభకు అధిక సంఖ్యలో తరల�
కృష్ణానదీ జలాలపై తెలంగాణ హక్కులను కాపాడుకోవడంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని వ్యతిరేకిస్తూ మంగళవారం నల్గొండలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్�
తెలంగాణలో జీవనది అయిన కృష్ణమ్మ గలగలలు ఆగిపోయాయి. ఎండాకాలం ఇంకా రాకముందే కృష్ణానది పూర్తిగా వట్టిపోయింది. తెలంగాణలో కృష్ణానది అడుగుపెట్టే ప్రాంతం నుంచి జూరాల ప్రాజెక్టు వరకు ఎక్కడ చూసినా నదిలో నీటి జాడ �
కృష్ణా నదీ జలాలపై తెలంగాణ హక్కులను కాపాడుకోవడం కోసం పోరాడేందుకు బీఆర్ఎస్ సన్నద్ధమవుతున్నది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో తెలంగాణను సాధించి హక్కులను కాపాడుకున్న స్ఫూర్తితోనే మరో ప్రజా ఉద్యమానికి పార్ట
కృష్ణా నదిపై హక్కులను కాపాడేందుకు పోరాటం చేయాల్సిందేనని, కాంగ్రెస్ ప్రభుత్వ మూర్ఖపు వైఖరిని తిప్పికొట్టి ప్రాజెక్టులపై తెలంగాణకు రావాల్సిన వాటాను కాపాడుకోవాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి క