ఉమ్మడి పాలమూరు తెలంగాణలోనే అతిపెద్ద జిల్లా. 35 లక్షల ఎకరాలకుపైగా సాగు యోగ్యమైన భూములున్న జిల్లా. ఒక పక్క కృష్ణమ్మ.. మరో పక్క తుంగభద్ర.. ఇంకోపక్క భీమా.. దుందుబి.. చెప్పుకుంటూ ఎన్నో అపారమైన నీటి వనరులు.
2018 నవంబర్ 21న మహబూబ్నగర్ జిల్లాలోని జడ్చర్లలో నిర్వహించిన ‘ప్రజా ఆశీర్వాద సభ’లో కేసీఆర్ ప్రసంగంలో అత్యంత ముఖ్యమైన విషయం ఇది. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నట్టుగానే పాలమూరు నుంచి ముంబై వెళ్లే బస్సులు పూర్
కృష్ణా నదీ జలాల వినియోగానికి సంబంధించి తెలంగాణ, ఏపీ మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించేందుకు ఏర్పాటైన కేఆర్ఎంబీ (కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఒంటెత్తు పోకడలతో విభజన చట్టానికి విరుద్ధంగా వ్యవహర�
ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం కృష్ణా నదీ జలాలను తెలంగాణ, ఏపీకి సమానంగా పంచే అధికారం తమకు లేదని.. నీటి వాటాల పంపకాన్ని చేపట్టబోమని బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ స్పష్టం చేసింది.
కృష్ణా నదీ జలాల కేటాయింపులో తెలంగాణపై వివక్ష, రాష్ర్టానికి జరుగుతున్న అన్యాయంపై మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ కేంద్రం ప్రభుత్వాన్ని, రాష్ట్ర బీజేపీని నిలదీశారు.