అవినీతి గురించి సీఎం రేవంత్రెడ్డి మాట్లాడితే అవినీతి అనే పదమే సిగ్గుపడుతది అని మాజీ మంత్రి హరీశ్రావు ఎద్దేవాచేశారు. ‘వాస్తవంగా చెప్పాలంటే కేసీఆర్ ‘వాటర్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ’.. నువ్వేమో ‘వాటా మ్యా�
శ్రీశైలం ఎడారి కాబోతున్నది. ఏపీ కుట్రలకు తోడు తెలంగాణ సర్కారు మౌనం వల్ల శ్రీశైలంలో చుక్కనీరు నిలిచే పరిస్థితి కనిపించడం లేదు. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా రాయలసీమ ఎ
కృష్ణా ప్రాజెక్టులకు మళ్లీ వరద పెరిగింది. గురువారం జూరాల డ్యాంకు ఇన్ఫ్లో 2,94,000 కూసెక్కులు నమోదు కాగా.. అధికారులు 39గేట్లు తెరిచారు. దిగువకు 2,88,778 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలానికి వరద పోటెత్తుతు
అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా తయారైంది నాగార్జున సాగర్ ఆయకట్టు రైతుల పరిస్థితి. పక్కనే కృష్ణమ్మ ఉన్నప్పటికీ ప్రాజెక్టు నుంచి నీరు విడుదల కాక అన్నదాతలు గోస పడుతున్నారు.
కృష్ణా జలాల్లో న్యాయమైన హక్కులను కాపాడేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మంగళవారం నిర్వహించిన ‘చలో నల్లగొండ’ భారీ బహిరంగ సభకు ఉమ్మడి జిల్లా నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కదిలారు.
కేంద్రం పుణ్యాన ఇప్పటికీ అది అందని ద్రాక్షగానే మిగిలింది. ఈలోగా ‘మార్పు’ అంటూ కొలువుదీరిన రేవంత్రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ సంకల్పాన్ని పరిపూర్ణం చేసింది. తెలంగాణ రాష్ర్టాన్ని ‘హస్త’గతం చేసు�
రాష్ట్రంలో గత ఆనవాళ్లన్నింటినీ సమూలంగా మార్చేస్తానని, ఏ ఒక్క ఆనవాలు లేకుండా చేసే జిమ్మేదారీ తనదని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. శుక్రవారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చ�
‘ఓయూ విద్యార్థుల అరెస్ట్, అసెంబ్లీ ముందు ఇనుప కంచెల విస్తరణ, వ్యవసాయ వర్సిటీ భూముల విషయంలో విద్యార్థుల జుట్టుపట్టి లాగడం.. ఇదీ కాంగ్రెస్ ప్రజాపాలన. కాంగ్రెస్ రావడం అంటే కష్టాలు రావడమేనని ప్రజలకు ఇప్ప�
CM Revanth | నీ మాటలు రండ మాటలు.. నీ చేతలు రండ చేతలు.. అంటూ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై.సతీష్ రెడ్డి(Y. Satish Reddy) ఫైర్ అయ్యారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నామనే అహంకారంతో వ్యవహరిస్తున్నదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డారు. నాడు ప్రచారంలో అబద్ధాలు వల్లెవేసిన కాంగ్రెస్.. నేడు పాలనలోనూ అసహనం ప్రదర్శిస�