పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కొత్తూరు పద్మశాలి సంఘం నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు . ఈ మేరకు గ్రామంలోని కుల సభ్యులంతా స్థానిక సంఘ భవనంలో ప్రత్యేకంగా సమావేశమై కొత్త కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్న�
శ్రీకాకుళం జిల్లాలో దారుణం చోటుచేసుకున్నది. చికెన్ పకోడీ (Chicken Pakodi) వివాదం ఒక వ్యక్తి ప్రణాలు తీసుకున్నది. మద్యంమత్తులో ఉన్న ఓ వ్యక్తి చికన్ పకోడీ లేదన్నాడని హోటల్ యజమానిని పీకకోసి చంపేశాడు. శ్రీకాకుళం జి
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కొత్తూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థి నెరువట్ల చేతన్ జాతీయ ఉపకార వేతనం కోసం ఎంపికయ్యాడు. ఈ విద్యార్థికి తొమ్మిది నుంచి ఇంటర్ వరకు ప్రతీ ఏ
ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించే వరకు ఉద్యమం ఆగదని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బిసా సాయిబాబా అన్నారు. ఆశా వర్కర్ల సమస్యను పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బిసా సాయిబాబా ఆధ్వర్యంలో ఆశా�
రంగారెడ్డి జిల్లా కొత్తూరు (kothur) మండలం విషాదం చోటుచేసుకున్నది. చేపలు పట్టడానికి వెళ్లిన యువకుడు చెరువులో గల్లంతయ్యాడు. మెల్లగూడ గ్రామపంచాయతీ పరిధిలోని కాలనీ తాండాకు చెందిన రాజు భోగ్య.. కొత్తూరు సమీపంలోని
రంగారెడ్డి జిల్లా కొత్తూరులో భారీగా ఆల్ఫాజోలం (Alfazolam) పట్టుబడింది. కొత్తూరులో ఆల్ఫాజోలం తరలిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి కిలో ఆల్ఫాజోలం స్వాధీనం చేసుకున్నారు.
: కొత్తూరు కాంగ్రెస్లో చేరికల లొల్లి పతాక స్థాయికి చేరింది. మండల కాంగ్రెస్ నాయకులు తమ ప్రమే యం లేకుండానే కొత ్తవారిని చేర్చుకుంటున్నారని.. స్థానిక నాయకులు మంగళవారం గొడవకు దిగారు. ఈ సందర్భంగా ఆగ్రహంతో కు
నగర శివారు కొత్తూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని వింటేజ్ క్లాసిక్ వెంచర్ ఫామ్ హౌస్పై సైబరాబాద్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ అధికారులు దాడి చేసి బాధితురాలిని రెస్క్యూ చేసి, ఐదుగురు కస్టమర్�
Family disputes | రంగారెడ్డి జిల్లాలోని కొత్తూరు మండలం లోకియా తండాలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో రెండో భార్యను చంపాడో భర్త. లోకియాకు చెందిన సాలి, శ్రీను భార్యాభర్తలు. రెండో భార్య అయిన సాలితో శ్రీను కొంతకాల
రంగారెడ్డి : మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెల్లడి అవుతున్నాయి. ఇప్పటికే నకిరేకల్, జడ్చర్ల మున్సిపాలిటీని కైవసం చేసుకున్న అధికార టీఆర్ఎస్ పార్టీ తాజాగా రంగారెడ్డి జిల్లాలోని కొ�
శంకుస్థాపన| జిల్లాలోని కొత్తూరులో మంత్రి కేటీఆర్ పర్యటించారు. పట్టణంలో కొత్తగా నిర్మించనున్న మున్సిపాలిటీ భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి సమక్షంలో కాంగ్రెస్పార్టీకి చెందిన పలువురు న�