కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలతో పాటు సుజాతనగర్లోని కొన్ని గ్రామాలను కలిపి నూతనంగా మే నెల చివరి వారంలో కొత్తగూడెం కార్పోరేషన్గా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీఓ జారీ చేసింది. కార్పొరేషన్ ఏర్పడ్డాక అభివ
భద్రాద్రి జిల్లాలో మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (ఎంపీటీసీ) సంఖ్య 233కు పెరిగింది. ఇప్పటి వరకూ ఈ సంఖ్య 220గా ఉంది. కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలను, మరో ఏడు గ్రామాలను కలిపి కొత్తగూడెం మున్సిపల్ కార్
కొత్తగూడెం కార్పొరేషన్ వల్ల గ్రామీణ ప్రాంతాలకు వర్తించే పథకాలు, హక్కులను అక్కడి ప్రజలు కోల్పోతారని, దీంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్ల�
Bhadradri Kothagudem | భద్రాద్రి కొత్తగూడెం ఫిబ్రవరి 8 : ఒక వైపు పంచాయతీ.. మరో వైపు మండల పరిషత్ ఎన్నికలు కసరత్తు జరుగుతున్న ఆ ఏడు పంచాయతీల లెక్క ఎటూ తేలడం లేదు.. కొత్తగూడెం కార్పొరేషన్ కావడం అందులో సుజాత నగర్ మండలంలో ఏడు ప�