ఇటీవల జరిగిన కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించి కార్పోరేటర్లుగా ప్రమాణ స్వీకారం చేసిన జయంతి మసుద్ (54వ డివిజన్), మహమ్మద్ షాహిర (57వ డివిజన్), మహమ్మద్ దావూద్ (58 వ డివిజన్) లను అహలే సున్నత్వల్ జామాత�
కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ (కేజీఎంసీ) మేయర్ పీఠం సీపీఐ దక్కించుకుంది. 60 డివిజన్లున్న కేజీఎంసీలో కాంగ్రెస్, సీపీఐ పార్టీలు చెరో 22 డివిజన్లు గెలవడంతో ఆ రెండు పార్టీల పెద్దలు శనివారం అర్ధరాత్రి ఒ�
మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం నాటి ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఓటర్లు షాక్ ఇచ్చారు. ఎలాగైనా గెలవాలన్న పంతంతో అధికార దుర్వినియోగానికి పాల్పడినప్�
కాంగ్రెస్ దుష్టపాలనకు ప్రజలు చరమగీతం పాడేరోజు దగ్గరలోనే ఉందని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మా
కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల తేదీ దగ్గరికి రావడంతో వార్డుల్లో ప్రచారం ఉపందుకుంది. పట్టణంలోని బూడిద నుండి ఓల్డ్ వరకు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ప్రచారాన్ని ముమ్మరం చేశారు. డివిజన్లో బీఆర్ఎస్ అభ్యర్థు�
కొత్తగూడెం కార్పొరేషన్లో పారిశుధ్య వాహనాల నిర్వహణ లోపం కారణంగా పట్టణంలో పారిశుధ్యం పడకేసిందని మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి మండిపడ్డారు. నగరంలో చెత్త తరలించే ఆటో ట్రాలీలు మరమ్మతులకు గ�
కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలతో పాటు సుజాతనగర్లోని కొన్ని గ్రామాలను కలిపి నూతనంగా మే నెల చివరి వారంలో కొత్తగూడెం కార్పోరేషన్గా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీఓ జారీ చేసింది. కార్పొరేషన్ ఏర్పడ్డాక అభివ
భద్రాద్రి జిల్లాలో మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (ఎంపీటీసీ) సంఖ్య 233కు పెరిగింది. ఇప్పటి వరకూ ఈ సంఖ్య 220గా ఉంది. కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలను, మరో ఏడు గ్రామాలను కలిపి కొత్తగూడెం మున్సిపల్ కార్
కొత్తగూడెం కార్పొరేషన్ వల్ల గ్రామీణ ప్రాంతాలకు వర్తించే పథకాలు, హక్కులను అక్కడి ప్రజలు కోల్పోతారని, దీంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్ల�
Bhadradri Kothagudem | భద్రాద్రి కొత్తగూడెం ఫిబ్రవరి 8 : ఒక వైపు పంచాయతీ.. మరో వైపు మండల పరిషత్ ఎన్నికలు కసరత్తు జరుగుతున్న ఆ ఏడు పంచాయతీల లెక్క ఎటూ తేలడం లేదు.. కొత్తగూడెం కార్పొరేషన్ కావడం అందులో సుజాత నగర్ మండలంలో ఏడు ప�