రచయిత నుండి దర్శకుడిగా మారిన కొరటాల శివ గత మూడేళ్లుగా ఆచార్య సినిమాతో బిజీగా ఉన్నాడు. చిరంజీవి ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్కు కరోనా అడ్డుపడుతుంది. వచ్చే ఏడాది ఆచార్య చిత్రా�
రచయిత నుండి దర్శకుడిగా మారిన కొరటాల శివ బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తో ప్రేక్షకులని అలరిస్తున్నాడు. చివరిగా భరత్ అనే నేను చిత్రంతో ప్రేక్షకులని అలరించిన కొరటాల శివ ప్రస్తుతం చిరంజీవి ప్రధా
కోవిడ్ సెకండ్ వేవ్ని మొదట్లో లైట్ తీసుకున్నవారు ఇప్పుడు సీరియస్గా తీసుకోక తప్పడం లేదు. రోజురోజుకు కేసుల సంఖ్య పెరగుతూ పోతుండడంతో సినిమా రిలీజ్లతో షూటింగ్స్ కూడా వాయిదా పడుతున్నాయి. స్టార్ హ
ఉప్పెన సినిమాతో దేవిశ్రీకి మళ్లీ మంచిరోజులు వచ్చాయి. ఆసినిమా మ్యూజికల హిట్ గానూ నిలవడంతో మళ్లీ స్టార్ హీరోలంతా దేవి వెంట పడుతున్నారు. లేటెస్ట్ గా దేవిశ్రీ ని ఎన్టీఆర్ సినిమాకి మ్యూజిక్ అందివ్వబోత�
ఇప్పుడు టాలీవుడ్ లో ఇంట్రస్టింగ్ టాపిక్ ఏంటో తెలుసా ఎన్టీఆర్-కొరటాల సినిమా గురించే. ఈ సినిమాలో దర్శకుడు ఏ సందేశం ఇవ్వబోతున్నాడని ఆసక్తికరంగా మారింది. ఇంతకుముందు ఎన్టీఆర్ తో జనతాగ్యారేజ్ సినిమా చే�
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘ఆచార్య’. హైదరాబాద్కు సమీపంలో వేసిన భారీ టెంపుల్ సెట్లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ చిత్రాన్ని మే 13న ప�