Koratala Siva | తెలుగు ఇండస్ట్రీలో రాజమౌళి తర్వాత అపజయం ఎరుగని దర్శకుడు కొరటాల శివ. సినిమా సినిమాకు తన స్థాయి పెంచుకుంటూ దూసుకుపోతున్నాడు ఈయన. చేసిన నాలుగు సినిమాలతో అద్భుతమైన విజయాలు అందుకున్నాడు. ప్రస్తుతం ఆచా�
Junior NTR | ట్రిపుల్ ఆర్ సినిమా సినిమా తర్వాత వరుసగా కమిట్మెంట్స్ ఇచ్చాడు ఎన్టీఆర్. ముందుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని అనుకున్నా కూడా చివరి నిమిషంలో ఆ సినిమా పక్కకు వెళ్లిపో�
దిల్ రాజు (Dil Raju) నిర్మించిన సినిమా కొన్ని సందర్బాల్లో మాత్రమే ఫెయిల్యూర్స్ గా నిలుస్తుంటాయి. డిజాస్టర్గా నిలిచిన వాటిలో రామయ్యా వస్తావయ్యా (Ramayya Vastavayya) సినిమా ఒకటి.
ఎన్టీఆర్ (Jr NTR), కొరటాల శివ (Koratala Siva) క్రేజీ కాంబినేషన్లో మరోప్రాజెక్టు ఎన్టీఆర్ 30 (NTR 30) కూడా రాబోతుందని అందరికీ తెలుసు. కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవితో తెరకెక్కిన ఆచార్య మరికొన్ని రోజుల్లో ప్రేక్షకు
సోనాలీ బింద్రే..తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన తార. అప్పట్లో టాలీవుడ్లో అగ్రతారగా వెలిగింది. మన స్టార్ హీరోలతో ఆడిపాడింది. ఆమె నటించిన ‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’, ‘శంకర్దాదా ఎంబీబీఎస్' ఘన విజయాలు
ఏప్రిల్ 29న వేసవి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది ఆచార్య (Acharya). విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఏదో ఒక క్రేజీ అప్డేట్ ఫిలింనగర్ సర్కిల్ లో రౌండప్ చేస్తూ అభిమానుల్లో జోష్ నింపుతుంది. త�
ఎన్టీఆర్ నటిస్తున్న కొత్త సినిమాకు ముహూర్తం సిద్ధమైంది. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఎన్టీఆర్ 30గా పిలుస
కన్నడ సొగసరి రష్మిక మందన్న పట్టిందల్లా బంగారమే అవుతున్నది. అరంగేట్రం చేసిన అనతికాలంలోనే ఈ భామ జాతీయ సినీ యవనికపై దూసుకుపోతున్నది. దక్షిణాదిలో తిరుగులేని ఫాలోయింగ్ను సొంతం చేసుకున్న ఈ అమ్మడు ‘మిషన్ మ�
చిరంజీవి, రామ్చరణ్ కథానాయకులుగా నటిస్తున్న ‘ఆచార్య’ చిత్రాన్ని ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కొణిద�
‘ఆది, సింహాద్రి, రాఖీ, యమదొంగ… ఇవి ఎన్టీఆర్ సినిమా పేర్లు కాదు. రాజమండ్రికి చెందిన ఓ నలుగురు కుర్రాళ్ల పేర్లు. వారి కథేమిటో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే’ అంటున్నారు తేజ మార్ని. ఆయన దర్శకత్వం వహించిన చ�
సినిమాకు దర్శకుడే ప్రాణం ! తన ఆలోచనలో నుంచి పుట్టిన కథను.. ఎదుటివారి మనసులో నిలిచిపోయేలా తీసేందుకు ఎంతో కష్టపడుతాడు. కెప్టెన్ ఆఫ్ ది షిప్గా మారి 24 క్రాఫ్ట్స్ను సక్సెస్ఫుల్గా నడిపించేం�
ప్రస్తుతం టాలీవుడ్లో మల్టీ స్టారర్ ట్రెండ్ నడుస్తుంది. స్టార్ హీరోలు సైతం మల్టీ స్టారర్ చిత్రాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ‘మిర్చి’ వంటి సూపర్ హిట్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన రచయిత క�
యంగ్ టైగర్ ఎన్టీఆర్ గత కొద్ది రోజులుగా ఆర్ఆర్ఆర్(RRR) అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.దాదాపు మూడేళ్ల పాటు ఈ సినిమాతో బిజీగా ఉన్న ఎన్టీఆర్(NTR) .. ఎవరు మీలో కోటీశ్వరులు అనే కార్యక
కరోనా వలన సినిమా షూటింగ్స్కి బ్రేక్ పడడమే కాక, థియేటర్స్ కూడా మూతపడ్డాయి. ఈ పరిస్థితులలో చాలా సినిమాలు అటకెక్కాయి. ఇప్పుడు పరిస్థితులు మెరుగుపడడంతో మళ్లీ వేగం పుంజుకున్నాయి. థియేటర్స