తెలంగాణ అధికారిక చి హ్నం నుంచి చార్మినార్, కాకతీయ క ళాతోరణాన్ని తొలగించాలనుకో వడం కాంగ్రెస్ ప్రభుత్వ సంకుచిత బుద్ధికి నిదర్శనమని ఎంబీసీ జాతీయ కన్వీనర్ కొండూరు సత్యనారాయణ ధ్వజమెత్తారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కులగణన నిర్వహించి, బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని, అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని ఎంబీసీ సంఘాల సమితి జాతీయ కన్వీనర్ కొండూరు సత్యనారాయణ డిమ�
రాష్ట్ర బడ్జెట్లో బీసీలు, ఎంబీసీలు, సం చార జాతుల సంక్షేమానికి జనాభా దామా షా ప్రకారం నిధులు కేటాయించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంబీసీ సంఘాల జాతీయ కన్వీనర్ కొండూరు సత్యనారాయణ ఒక ప్రకటనలో డిమాండ్ చే�
రాష్ట్రంలోని మత్స్యకారులకు భరోసా కల్పించేందుకు కేసీఆర్ ప్రభుత్వం తలపెట్టిన ఉచిత చేపపిల్లల పంపిణీ పథకాన్ని కొనసాగించాలని జాతీయ ఎంబీసీ సంఘాల సమితి విజ్ఞప్తి చేసింది.
వృత్తిదారులకు అండనిచ్చేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీసీబంధు పథకాన్ని కాంగ్రెస్ సర్కార్ సైతం యథావిధిగా కొనసాగించాలని జాతీయ ఎంబీసీ సంఘాల కన్వీనర్ కొండూరు సత్యనారాయణ ఆదివారం ఒక ప్రక�
రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో బడుగులకు పెద్దపీట వేస్తూ సామాజిక న్యాయం పాటిస్తున్న ఏకైక సీఎం కేసీఆరే నని ఎంబీసీ జాతీయ కన్వీనర్ కొండూరు సత్యనారాయణ కొనియాడారు. చరి త్రలోనే అత్యంత వెనకబడిన కులాలను గుర్తించి �
ఎంబీసీల సంక్షేమానికి తెలంగాణ సర్కారు ఆది నుంచి పెద్దపీట వేస్తున్నదని, తాజాగా సబ్సిడీ రుణాల కోసం ఒక్క ఎంబీసీలకే రూ.300 కోట్లు మంజూరు చేయడం గొప్ప విషయమని ఎంబీసీ సంఘం జాతీయ కన్వీనర్ కొండూరు సత్యనారాయణ హర్షం
ధోబీఘాట్లు, సెలూన్లకు 250 యూనిట్లు ఉచిత కరెంటు పథకానికి రెండేండ్లు పూర్తయాయ్యని, ఇప్పటి వరకు ప్రభుత్వం అందుకు రూ.120 కోట్లను ఖర్చు చేసిందని ఎంబీసీ జాతీయ కన్వీనర్ కొండూరు సత్యనారాయణ, నాయీబ్రాహ్మణ సేవా సంఘం �
స్వరాష్ట్రంలో కులవృత్తులకు పూర్వ వైభవం తెచ్చేందుకు విశేష కృషి చేస్తున్న సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీకే తమ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్టు రజక సంఘాల సమితి రాష్ట్ర ముఖ్య సలహాదారు, ఎంబీసీ ర