ఎంబీసీల సంక్షేమానికి తెలంగాణ సర్కారు ఆది నుంచి పెద్దపీట వేస్తున్నదని, తాజాగా సబ్సిడీ రుణాల కోసం ఒక్క ఎంబీసీలకే రూ.300 కోట్లు మంజూరు చేయడం గొప్ప విషయమని ఎంబీసీ సంఘం జాతీయ కన్వీనర్ కొండూరు సత్యనారాయణ హర్షం
ధోబీఘాట్లు, సెలూన్లకు 250 యూనిట్లు ఉచిత కరెంటు పథకానికి రెండేండ్లు పూర్తయాయ్యని, ఇప్పటి వరకు ప్రభుత్వం అందుకు రూ.120 కోట్లను ఖర్చు చేసిందని ఎంబీసీ జాతీయ కన్వీనర్ కొండూరు సత్యనారాయణ, నాయీబ్రాహ్మణ సేవా సంఘం �
స్వరాష్ట్రంలో కులవృత్తులకు పూర్వ వైభవం తెచ్చేందుకు విశేష కృషి చేస్తున్న సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీకే తమ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్టు రజక సంఘాల సమితి రాష్ట్ర ముఖ్య సలహాదారు, ఎంబీసీ ర