హైదరాబాద్, మే29 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అధికారిక చి హ్నం నుంచి చార్మినార్, కాకతీయ క ళాతోరణాన్ని తొలగించాలనుకో వడం కాంగ్రెస్ ప్రభుత్వ సంకుచిత బుద్ధికి నిదర్శనమని ఎంబీసీ జాతీయ కన్వీనర్ కొండూరు సత్యనారాయణ ధ్వజమెత్తారు. తెలంగాణ అస్తిత్వానికి నిలువెత్తు ప్రతీకలను రాష్ట్ర చిహ్నం నుంచి తొలగించాలనుకోవడం సరికాదని తెలిపారు. హైదరాబాద్కు చార్మినార్ ఒక ప్రతీక అని పేర్కొన్నారు.