Cancer Awareness Rally | ‘ క్యాన్సర్ భయం వద్దు అవగాహన ఉంటే విజయం మనదే’ అంటూ హైటెక్ సిటీ మెడికవర్ క్యాన్సర్ ఇన్సిటిట్యూట్ ఆధ్వర్యంలో మహిళల కోసం ఆదివారం బైక్ ర్యాలీని నిర్వహించారు.
సర్కారుకు హెచ్ఎండీఏ ప్రధాన వనరుగా మారింది, వేల కోట్లను భూముల వేలం ద్వారా తీసుకువచ్చి పెడుతోంది. ఇప్పటివరకు నిర్వహించిన భూముల వేలంతోనే దాదాపు రూ. 6438 కోట్లను తెచ్చింది. గతేడాది ఏడాదిలో జరిగిన వేలంలో 72 ఎకరా�
Rare surgery | అత్యంత క్లిష్టమైన, అరుదైన శస్త్రచికిత్సను హైటెక్ సిటీలోని మెడికవర్ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా పూర్తిచేశారు. బంగ్లాదేశ్కు చెందని మహిళ ప్రాణాలు కాపాడారు. మంగళవారం దవాఖానలో ఏర్పాటు చేసిన విలేకర�
The One School | విద్యా నైపుణ్యంలో అగ్రగామిగా, ఆసియాలో అతిపెద్ద విద్యా సంస్థలలో ఒకటిగా గుర్తింపు పొందిన నారాయణ గ్రూప్.. మరో సాహసోపేతమైన చొరవ చూపింది. ‘ది వన్ స్కూల్’ పేరుతో స్కూల్ను ప్రారంభించింది. అభ్యాసాన్ని పు�
Durgam Lake | చెరువుల్లో ఇండ్లను నిర్మించుకున్నారంటూ కూల్చివేస్తున్న హైడ్రా అధికారుల కు ఏకంగా చెరువులోని అక్రమ పార్కింగ్ను చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుండడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
Successful Surgery | రైట్ నెక్ లింఫాంజియోమా తో 25 ఏండ్లుగా బాధపడుతున్న వ్యక్తికి హైటెక్ సిటీ మెడికవర్ వైద్యులు విజయవంతంగా శస్త్ర చికిత్సను పూర్తి చేసి నయం చేశారు.
లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్ భాగస్వామైన టెక్నాలజీ, ఇన్నోవేషన్ హబ్ లాయిడ్స్ ఆఫ్షోర్ గ్లోబల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా లక్ష కిలోల బియ్యాన్ని విరాళంగా అందజేస
BRS | శేరిలింగంపల్లి నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గంగారం సునీల్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ నవతా రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన లిఫ్ట్ అప్పుడే మొరాయిస్తుంది. అధికారులను కలిసేందుకు వచ్చే అర్జిదారులకు ఇక్కట్లు తప్పడం లేదు. చందానగర్ సర్కిల్ కార్యాలయంలో రూ.29.80 లక్షలతో ఏర్పాటు చేసిన లిఫ్ట్ మున్నాళ్లకే ప
Drinking Water | కొండాపూర్ నుంచి గోడకొండ్ల వరకు ఉన్న మంచినీట సరఫరా చేస్తున్న కృష్ణా డ్రింకింగ్ వాటర్ సఫ్లై ప్రాజెక్ట్ ఫేజ్-3, పంపింగ్ మెయిన్ 2375 ఎంఎం డయా పైప్లైన్కు లీకేజీ పడింది.