జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామిని సినీ హీరో వరుణ్తేజ్ మంగళవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు స్వాగ
పౌర్ణమి సందర్భంగా కొండగట్టు ఆంజనేయస్వామి క్షేత్రంలో గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని చిలుకూరులోని వేంకటేశ్వరస్వామి ఆలయ పూజారి ఆత్మరాం సురేశ్ మహరాజ్ నేతృత్వంలో నిర్వహించగా, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె �
కొండగట్టులో హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. ఈ నెల 15 వరకు వేడుకలు జరగనుండగా, అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 14న హనుమాన్ పెద్ద జయంతి కాగా, లక్షలాది మంది అంజన్న దీక్షాపర�
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ దృఢ సంకల్పంతో ఉన్నారని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. రానున్న రోజుల్లో సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఆలయ విస్తరణతోపాటు పునర్ని
Kondagattu |కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో నేటి నుంచి నాలుగు రోజులపాటు హన్మాన్ చిన్న జయంత్యుత్సవాలు జరుగనున్నాయి. ఈ నెల 6న హన్మాన్ చిన్న జయంతి నేపథ్యంలో నాలుగు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలు ఈ నెల 7న
రూ.2 వేల కోట్లతో యాదాద్రిని అభివృద్ధి చేయటం, కొండగట్టును దేశంలోనే అద్భుతమైన హనుమాన్ క్షేత్రంగా తీర్చిదిద్దాలనుకోవడం, వేములవాడ, జోగులాంబ, ధర్మపురి దేవాలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయడం దేవుళ్లను మోస�
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని దేశంలోనే అతి గొప్ప క్షేత్రంగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రకటించారు. దేశంలో గొప్ప హనుమాన్ ఆలయం ఎక్కడున్నదని ఎవరు అడిగినా కొండగట్టు పేరు చెప్�
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం లక్షలాది మంది భక్తులతో కిటకిటలాడుతున్నది. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా, భక్తుల ఇలవేల్పుగా విలసిల్లుతున్న ఈ ఆలయానికి రాష్ట్రం నలుమూల�