భారీ వానల రూపంలో ప్రకృతి చేసిన గా యం కంటే సాయం అందించలేని సర్కారు తీరుతోనే వరంగల్ నగరంలోని వరద బాధితులు అష్టకష్టాలు పడుతున్నారు. వరదలు వచ్చి వారం రోజులైనా రాష్ట్ర ప్రభుత్వం, అధికార యంత్రాంగం బాధితులను �
Telagnana Cabinet | రాష్ట్ర క్యాబినెట్లో భారీ మార్పులు జరగబోతున్నాయని, జూబ్లీహిల్స్ పోలింగ్ అనంతరం ఏ క్షణమైనా మంత్రివర్గంలో మార్పులు సంభవిస్తాయని, మంత్రుల శాఖల్లోనూ భారీ మార్పులు ఉంటాయని ప్రముఖ ఆంగ్ల పత్రిక ‘స
పర్యాటకాభివృద్ధి లక్ష్యంగా బీఆర్ఎస్ హయాంలో మెదక్ జిల్లా నర్సాపూర్లోని అటవీ ప్రాంతంలో అప్పటి సీఎం కేసీఆర్ ఫారెస్ట్ అర్బన్ పార్కును ఏర్పాటు చేశారు.
మెదక్ జిల్లా నర్సాపూర్లోని అటవీశాఖ అర్బన్ ఎకో పార్కు రాష్ర్టానికి తలమానికంగా నిలుస్తుందని రాష్ట్ర అటవీ, దేవాదాయ, పర్యాటకశాఖల మంత్రి కొండా సురేఖ అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ ఫార్టెస్ అర్బన్ ఎ�
వరంగల్ నగరంలోని వరద ముంపు ప్రాంతాల బాధిత కుటుంబాల్లో సీఎం రేవంత్రెడ్డి భరోసా నింపినట్లు కనిపించలేదు. ఇలా వచ్చి అలా వెళ్లినట్లుగా ఆయన పర్యటన సాగింది. తమను పరామర్శించి లేదని, కనీసం తమ గోడైనా విన్నది లేద�
‘సీఎం రేవంత్రెడ్డి అసమర్థత వల్లే అభివృద్ధిలో హైదరాబాద్ నగ రం తిరోగమనంలో పయనిస్తున్నది. దీనికి ఆయనదే ప్రధాన బాధ్యత’ అని బీఆర్ఎస్ నాయకుడు రాకేశ్రెడ్డి విమర్శించారు.
ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు కార్యాలయం దందాలకు అడ్డాగా మారిందని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆరోపించారు. శనివారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడుతూ.. సెక్రటేరియట్లోని మంత్రి కార్యాలయం�
తన కూతురు చేసిన ఆరోపణలపై సీఎం రేవంత్రెడ్డికి క్షమాపణలు కోరుతున్నట్టు మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఇటీవల జరిగిన తన శాఖ ఓఎస్డీ సుమంత్ వ్యవహారం, తన కూతురు చేసిన ఆరోపణలపై ఆమె స్పందించారు.
రాష్ట్రంలో అవినీతి విలయతాండం చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమార్శించారు. గ్రామస్థాయి నుంచి సెక్రటేరియట్ వరకు అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి (Revanth R
రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ వ్యవహారం కొండెక్కినట్టేనా? పారిశ్రామికవేత్త కణత మీద తుపాకీ పెట్టిన కేసులో పోలీసుల హల్చల్ అంతా ఉత్తదేనా?
RS Praveen Kumar | సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ దంపతుల భేటీపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. బారా ఖూన్ మాఫ్ అంటే ఇదే అని విమర్శించారు. లోలోపల సీఎం సమక్షంలో గెస్ట్ హౌస్ లలో స�
రాష్ట్రమంత్రి ధనసరి అనసూయ అలియాస్ సీతక్క నమస్తే తెలంగాణ పత్రికను దూషించి, అవమానించడం మీద ప్రజాస్వామికవాదుల నుంచి, సీనియర్ పాత్రికేయుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది.
‘రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సీఎం రేవంత్రెడ్డి.. బీసీల అభ్యున్నతి కోసం 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బీసీ బిల్లు తెచ్చారు. చాలెంజ్తో ఆయన తీసుకొచ్చిన బీసీ కోటా బిల్లును అసెంబ్లీలోనూ తీర్మానం చేయిం�