మేడారం గద్దెల వద్ద గత నెల 25న జరిగిన ప్రమాదానికి మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, కొండా సురేఖ బాధ్యత వహించాలని రెడ్కో మాజీ చైర్మన్ ఏరువ సతీశ్రెడ్డి డిమాండ్ చేశారు.
మంత్రి కొండా సురేఖకు మళ్లీ నిరసన సెగ తగిలింది. వరంగల్ నగరంలోని 23వ డివిజన్ కొత్తవాడలో శుక్రవారం కుట్టుమిషన్ శిక్షణ కేంద్రం ప్రారంభించేందుకు వచ్చిన ఆమెను పలు సమస్యలపై మహిళలు నిలదీశారు. తమ ఇండ్ల ముందు ర�
Konda Surekha | మేడమ్ వచ్చింది.. వెళ్లిపోయింది.. మేమెవరికి చెప్పుకోవాలే.. బయటకు వచ్చి మా గల్లీకి వచ్చి చూడండి.. అంటూ మంత్రి కొండా సురేఖను వరంగల్ జిల్లా జీవీఎంసీ 12వ డివిజన్ పరిధిలోని ప్రజలు కోరారు.
కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు నిర్వహిస్తామని పలువురు రాష్ట్ర మంత్రులు వెల్లడించారు. గోదావరి పుష్కరాలపై ఏర్పాటుచేసిన తొలి క్యాబినెట్ సబ్ కమిటీ మంగళవా రం సచివాలయంలో సమావేశమైంది.
Illegal Mining | రెండు సిమెంట్ కంపెనీల అక్రమ మైనింగ్ గుట్టు రట్టయ్యింది. ఆ కంపెనీలను కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ-టెండర్లలో చేసిన బాగోతం బయటపడింది.
బల్కంపేట ఎల్లమ్మ ఆలయ సిబ్బందిపై మంత్రి వేటు వేశారు. శుక్రవారం మ్రంతి కొండా సురేఖ బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో ఆకస్మిక తనిఖీ చేశారు. పరిపాలనా వ్యవహారాలకు సంబంధించి అంశాల్లో లోపించిన స్పష్టతపై ఆమె అధికారులపై �
Konda Surekha | తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)కి రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ రోజురోజుకూ దూరమవుతున్నారా? పెద్ద ఎత్తున దుమారం రేపిన ఆమె ఓఎస్డీ వ్యవహారం అనంతరం ఆ విభాగం ముఖమే చూడటం లేదా? అసలు
Goshaala | ఎలాంటి అనుమతులు, అంచనాలు లేకుండా గోవిందరాజుల స్వామి ఆలయం ఆవరణలో చేపట్టిన గోశాల నిర్మాణంపై పూర్తిస్థాయి విచారణ జరిపి, నివేదిక సమర్పించాలని స్థానిక అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖల మంత్రి కొండా సురేఖ.. సంబం
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ఉద్యమనేత, బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు సిట్ అధికారులు నోటీసులు జారీచేసిన తీరు ఇప్పు డు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.