RS Praveen Kumar | సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ దంపతుల భేటీపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. బారా ఖూన్ మాఫ్ అంటే ఇదే అని విమర్శించారు. లోలోపల సీఎం సమక్షంలో గెస్ట్ హౌస్ లలో స�
రాష్ట్రమంత్రి ధనసరి అనసూయ అలియాస్ సీతక్క నమస్తే తెలంగాణ పత్రికను దూషించి, అవమానించడం మీద ప్రజాస్వామికవాదుల నుంచి, సీనియర్ పాత్రికేయుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది.
‘రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సీఎం రేవంత్రెడ్డి.. బీసీల అభ్యున్నతి కోసం 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బీసీ బిల్లు తెచ్చారు. చాలెంజ్తో ఆయన తీసుకొచ్చిన బీసీ కోటా బిల్లును అసెంబ్లీలోనూ తీర్మానం చేయిం�
ఈ రోజు మంత్రి సురేఖకు జరిగింది, రేపు తమకు జరగదని గ్యారెంటీ ఏంటని, కాబట్టి అందరం సమష్టిగా ఉండి ముఖ్యమంత్రిని నిలదీద్దామని మంత్రులు ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ను అర�
వివాదాస్పదంగా మారిన మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ ఉదంతాన్ని సాకుగా చూపుతూ మంత్రులందరి అధికారులకు కత్తెర వేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రంగం సిద్ధంచేసినట్టు తెలుస్తున్నది. మంత్రుల పేషీలపై ని
రెవెన్యూ మంత్రి పొంగులేటి వ్యవహారాలు, ఆయనకు సీఎం మద్దతు, కొండా సురేఖ ఉదంతం.. వంటి పరిణామాలతో రాష్ట్ర క్యాబినెట్ రెండుగా చీలిపోయింది. ఆయన కుటుంబానికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్కే అన్ని కాంట్రాక్టులు అప్
దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు రేవంత్ సర్కారు మరో షాక్ ఇచ్చింది. ఇప్పటికే ఆమె వద్ద ఓఎస్డీగా పనిచేసే సుమంత్ను విధుల నుంచి తప్పించడమే గాక ఆయన్ను అరెస్టు చేసేందుకు పోలీసులు గాలిస్తున్న క్రమంలోనే సురే�
పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ను టాస్క్ఫోర్స్ పోలీసులు అర్థరాత్రి అరెస్టు చేయడానికి ప్రయత్నించడం, మంత్రి ఇంట్లోనే అతన్ని అదుపులోకి తీసుకోవటానికి పోలీసులు సాహసించటం, తమ ఇంటిన
Konda Surekha | సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మమ్మల్ని వదిలేయండి అని రేవంత్ రెడ్డి కాళ్లు పట్టుకొని మొక్కాలా..? అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీలో మేడారం జాతర పనుల (Medaram Jathara) చిచ్చు రగులుతూనే ఉన్నది. తన శాఖలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) అతిగా జోక్యం చేసుకుంటున్నాడని, మేడారం అభివృద్ధి పనులను ఆయన కంపెనీకి దక్కేలా చే
మంత్రి సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ను అదుపులోకి తీసుకునేందుకు మంత్రి ఇంటిపైకి వచ్చిన పోలీసులపై సురేఖ, ఆమె కూతురు సుస్మిత మండిపడ్డారు. వారిలో మహిళా పోలీసులు కూడా ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ హైడ్రామా కొ�
‘మా ఇంటికి మఫ్టీలో పోలీసులు వచ్చిండ్రు. ఎందుకొచ్చిండ్రని అడిగితే సుమంత్పై చాలా అభియోగాలున్నయని చెప్పిండ్రు. ఏమేం ఫిర్యాదులున్నాయో మాకు లిస్ట్ ఇవ్వండి అన్నం. ఆయన మా స్టాఫ్ కదా అని అడిగినం. వాళ్లు ఏం చ�
‘మా ఆధిపత్యాన్ని దెబ్బతీయాలని కొందరు రెడ్లు లాబీయింగ్ చేస్తున్నారు’ అని దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ కుండబద్దలుకొట్టారు. తాము ఏదిచేసినా నేరుగా పార్టీ అధిష్ఠానానికి చెప్పే చేస్తామని తేల్చిచెప్పారు.