చారిత్రాత్మక గోల్కొండ కోటలో జగదాంబిక ఎల్లమ్మ మహంకాళి ఆలయంలో జరిగే ఆషాఢ మాసం బోనాలను ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో ,బాధ్యతతో పనిచేయాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. �
Konda Surekha | స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి నిజంగా ప్రజాబలం ఉంటే, దమ్ముంటే రాజీనామా చేసి, కాంగ్రెస్ టికెట్పై గెలువాలని దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సవాల్ విసిరారు.
Konda Surekha| మంత్రి కొండా సురేఖది అవగాహన లోపమని... ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడకూడదు అని చెప్పే మంత్రిని మొదటిసారి చూస్తున్నానన్నారు కడియం శ్రీహరి. కొంతమంది అభివృద్ధి గురించి పట్టించుకోకుండా వివాదాలతో వార్తల
‘అధికారులు నా దగ్గరికి వస్తే సమీక్ష అంటారు.. నేను అధికారుల దగ్గరికి వెళ్తే అనరు.. ఆ మాత్రం అవగాహన కూడా లేకుండా కొందరు మాట్లాడుతున్నారు’ అని మంత్రి కొండా సురేఖను ఎమ్మెల్యే కడియం శ్రీహరి పరోక్షంగా విమర్శిం�
Konda Surekha | తన శాఖలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి పెత్తనమేందంటూ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రశ్నించారు. తనకు తెలియకుండా తనశాఖ అధికారులతో సమీక్ష చేయడం తనను నిర్లక్ష్యానికి గురిచేసి అవమానించటమేనంటూ తీవ్ర అసంత
Konda Surekha | నా దేవాదాయ శాఖలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి జోక్యం సరికాదు. నాకు సమాచారం ఇవ్వకుండా అధికారులతో కడియం శ్రీహరి సమీక్ష జరిపారని మంత్రి కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో పేర్కొన్నారు.
Konda Surekha | దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గురువారం జరిగిన క్యాబినెట్ భేటీకి హాజరుకాలేదు. దేవాదాయ శాఖ మంత్రిగా తనకు తెలియకుండానే యాదగిరిగుట్ట దేవాలయ ట్రస్టు బోర్డును ఏర్పాటు నిర్ణయం జరిగిందనే అసంతృప్తితో ఆ
ప్రభుత్వం నిర్వహిస్తున్న వన మహోత్సవం-2026కు అటవీశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. రంగారెడ్డి జిల్లా గుర్రంగూడ ఎకో పారులో అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖతో కలిసి సీఎం రేవంత్రెడ్డి గురువారం మొక్కనాటి కార�
వరంగల్ నగరంలోని భద్రకాళీ ఆలయంలో ఈ నెల 17న నూతన ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించనున్నట్లు ఈవో రామల సునీత తెలిపారు. ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న నేపథ్యంలో కొత్తది ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సోమవారం నుంచి ఆ
ఖమ్మం జిల్లాలో లైంగికదాడి యత్నానికి గురై, దుండగుడి దాడితో తీవ్ర గాయాలపాలై హైదరాబాద్ నిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్న బాలికను మంత్రులు సీతక, కొండాసురేఖ శుక్రవారం పరామర్శించారు.
దేవాదాయశాఖ పరిధిలోని ఏడు జోన్ల పరిధిలో గ్రేడ్-2 నుంచి గ్రేడ్-1 కార్యనిర్వహణాధికారులుగా ఉద్యోగోన్నతి పొందిన 26 మందికి ఉద్యోగోన్నతి ఉత్తర్వులను కొండాసురేఖ అందజేశారు.