Konda Sushmita | కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో పెట్టిన ఓ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇన్స్టా స్టోరీలో ఆమె ఒక ఫొటోను షేర్ చ
గత బీఆర్ఎస్ ప్రభు త్వ హయాంలో ములుగు ప్రత్యేక జిల్లా కోసం ఈ ప్రాంత వాసులు చేసిన పోరాటం ఫలించిన విషయం తెలిసిందే. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని జిల్లాల్లో మాదిరిగానే సమీకృత కలెక్టరేట్ భవనానిక�
ఉమ్మడి వరంగల్ జిలా ్లవ్యాప్తంగా శనివారం 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. ఊరూరా, వాడవాడలా జాతీయ జెండాలు రెపరెపలాడాయి. ఈ సందర్భంగా విదేశీ పాలన నుంచి దేశానికి విముక్తి కల్పించేందుకు మహనీయుల
దేవాలయాల పరిపాలనను డిజిటలైజ్ చేయడంలో భాగంగా దేవాలయ పరిపాలన సమాచార నిర్వహణ వ్యవస్థ(టీఏఐఎంఎస్)ను సమర్థంగా తీర్చిదిద్దాలని, ఇందుకోసం క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందికి అవసరమైన శిక్షణ కార్యక్రమాలు చేప
రాష్ట్రంలోని దేవాలయాల్లో క్రమబద్ధంగా నిత్యకైంకర్యాలు, వేదపారాయణాలు, ఉత్సవాలు, ధార్మిక కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రభుత్వం ఖాళీగా ఉన్న 191 మతపరమైన పోస్టులను భర్తీ చేసింది.
చారిత్రాత్మక గోల్కొండ కోటలో జగదాంబిక ఎల్లమ్మ మహంకాళి ఆలయంలో జరిగే ఆషాఢ మాసం బోనాలను ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో ,బాధ్యతతో పనిచేయాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. �
Konda Surekha | స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి నిజంగా ప్రజాబలం ఉంటే, దమ్ముంటే రాజీనామా చేసి, కాంగ్రెస్ టికెట్పై గెలువాలని దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సవాల్ విసిరారు.
Konda Surekha| మంత్రి కొండా సురేఖది అవగాహన లోపమని... ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడకూడదు అని చెప్పే మంత్రిని మొదటిసారి చూస్తున్నానన్నారు కడియం శ్రీహరి. కొంతమంది అభివృద్ధి గురించి పట్టించుకోకుండా వివాదాలతో వార్తల
‘అధికారులు నా దగ్గరికి వస్తే సమీక్ష అంటారు.. నేను అధికారుల దగ్గరికి వెళ్తే అనరు.. ఆ మాత్రం అవగాహన కూడా లేకుండా కొందరు మాట్లాడుతున్నారు’ అని మంత్రి కొండా సురేఖను ఎమ్మెల్యే కడియం శ్రీహరి పరోక్షంగా విమర్శిం�