బైక్ను కారు ఢీన్న ప్రమాదంలో అక్క మృతి చెందగా, తమ్ముడు తీవ్రంగా గాయపడ్డ సంఘటన నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్ర సమీపంలో మంగళవారం జరిగింది.
కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్ట్పై కుట్ర చేస్తున్నదని బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. సోమవారం కాళేశ్వరం ప్రాజెక్ట్పై విచా�
బొలెరో వాహనం ఢీకొని నాలుగేండ్ల బాలిక అక్షర అక్కడికక్కడే మృతిచెందింది. ఈ విషాద సంఘటన నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండల పరిధి కొలుముంతల్ పహాడ్ గ్రామ పంచాయతీ బాపూజీ నగర్ వద్ద (జాతీయ రహదారి 167) పై �
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ విధానం రద్దు చేసి వెంటనే ఓపీఎస్ విధానాన్ని అమలు పరచాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (TPUS) నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షుడు కట్టెబోయిన శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వాన్ని డ�
కొండమల్లేపల్లి మండలం కొర్రోని తండాలో ఈ నెల 18న జరిగిన చోరీ కేసులో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. శుక్రవారం సీఐ నవీన్ కేసు వివరాలను వెల్లడించారు.
విద్యుత్ బిల్లులను సిబ్బంది సకాలంలో వసూలు చేయాలని డివిజన్ ఇంజినీర్ విద్యాసాగర్ అన్నారు. ఎలాంటి పెండింగ్ లేకుండా డిజిటల్ యంత్రాల ద్వారా ఎప్పటికప్పుడు వసూలు చేసే విధంగా సిబ్బంది పని చేయాలని సూచించ�
దేవుడు వరమిచ్చినా పూజారి కరునించడాయే అన్నచందంగా ఉంది కొండమల్లేపల్లి మండలంలోని కేజీబీవీ బాలికల పరిస్థితి. కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేద విద్యార్థులకు విద్య అందించాలని ఉద్దేశంతో ప్రారంభించ�
పెద్దఅడిశర్లపల్లి: ఉద్యమ పార్టీగా అవతరించిన తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి దేశంలో ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలు స్తున్న టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసే దిశగా కార్యకర్తలు పనిచేయాలని ఎమ్మెల్యే రవీంద్రకు