బాన్సువాడ మండలంలోని కొల్లూరు గ్రామంలో జీవన్ సేవ వెల్ నెస్ సెంటర్ సౌజన్యం తో గ్రామపంచాయతీ కార్యాలయం లో గురువారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. టెక్నిషన్ దత్తు పరీక్షలు నిర్వహించి, కంటి మందులను పంపిణీ చే
బాన్సువాడ మండలంలోని కొల్లూరు గ్రామ శివారులో శనివారం ఇసుక ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో బీర్కూర్ మండలంలోని కిష్టాపూర్ గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ మంగళి రాజు (36) అక్కడిక్కడే మృతి చెం
“పదేండ్ల కేసీఆర్ పాలనలో అన్నివర్గాల ప్రజలు సంతోషంగా బతికారని, పేదల సంక్షేమం కోసం కేసీఆర్ ఎన్నో పథకాలు తీసుకువచ్చారని, ఇప్పుడు రేవంత్రెడ్డి పాలనలో ప్రజా సంక్షేమం పక్కనబెడితే పేదల భూములు గుంజుకోవాలి.
ప్రేమ వ్యవహారం ఓ యువతి ప్రాణాల మీదికి తెచ్చింది. ప్రేమికులు ఇద్దరు ఇంట్లో ఉన్న సమయంలో హఠాత్తుగా యువతి తండ్రి రావడంతో తప్పించుకునే క్రమంలో బాల్కానీ లోంచి జారిపడి ప్రాణాలు కోల్పోయిన ఘటన సంగారెడ్డి జిల్ల�
Woman died | మూడు రోజుల క్రితం కనిపించకుండా పోయిన బెంగళూరు మహిళ (Bengalore woman) మరణించింది. ఆదివారం సౌపర్ణిక నది (Souparnika river) లో ఆమె మృతదేహం దొరికింది.
మద్యం మత్తులో ఓ హోటల్ వద్ద హంగామా సృష్టిస్తున్న ఓ కాంగ్రెస్ నాయకుడు, అతడి అనుచరులను అడ్డుకోబోయిన ఓ మహిళా ఎస్సై పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణంలోని తిరువూరు క్రాస్ రోడ్డ�
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కొల్లూరులో 145 ఎకరాల విస్తీర్ణంలో 117 బ్లాక్లలో 15,660 డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించింది. ఆసియాలోనే అతిపెద్ద సామాజిక గృహ సముదాయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గ�
సంగారెడ్డి జిల్లా కొల్లూరులో (Kollur) రెండో దశ కింద చేపట్టిన ఆసియాలోనే అతిపెద్దదైన కేసీఆర్ నగర్ 2 బీహెచ్కే డిగ్నిటీ హౌసింగ్ కాలనీని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ప్రారంభించారు. ఆరుగురు లబ్ధిదారులకు ఇండ్ల పట్�
గ్రేటర్ పరిధిలోని నిరుపేద ప్రజల సొంతింటి కల నెరవేరనున్నది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధి రామచంద్రాపురం మండలం కొల్లూరు గ్రామంలో రెండో దశ కింద చేపట్టిన ఆసియాలోనే అతిపెద్దదైన క�
కొల్లూర్ డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రారంభోత్సవానికి బల్దియా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గురువారం ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్ కొల్లూర్ డబుల్ ఇండ్లను ప్రారంభించనున్నారు. కొల్లూర్ డబుల్ ఇండ్ల ప్�
CM KCR | ఆసియాలోనే అతిపెద్ద డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయానికి సీఎం కేసీఆర్ ప్రారంభోత్సవం చేయనున్నారని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో గురువారం సీఎం కేసీఆర్ పర్యటనకు సంబంధించిన ఏ