బీజేపీ టికెట్ ఇప్పిస్తానని నమ్మించి మహిళ నుంచి రూ.2 కోట్లు తీసుకుని మోసం చేసిన కేసులో కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి సోదరుడు గోపాల్జోషిని బెంగళూరు పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.
Kolhapur Crash | టర్నింగ్ తీసుకుంటున్న ఆటో బైక్ను ఢీకొట్టింది. బైక్పై ఉన్నవారితోపాటు ఆటో డ్రైవర్ కూడా ఎగిరి రోడ్డుపై పడ్డాడు. అయితే ఆటో రన్నింగ్లో ఉండటంతో నడుస్తున్న వారి మీదకు దూసుకెళ్లింది. ఈ వీడియో క్లిప్
ఐరోపా దేశాల నుంచి ఫ్లెమింగో (ఒంటి కాళ్లపై జపం చేసే ఎర్రకాళ్ల కొంగలు) మన జిల్లాకు అతిథులుగా వస్తున్నాయి. దాదాపు పది, పదిహేనేండ్లుగా విదేశాల నుంచి వచ్చే ఈ పక్షులు కొల్లాపూర్ సమీపంలోని మంచాలకట్ట, మల్లేశ్వర�
దేశంలో క్రికెట్కు ఉన్న ఆధరణ ఏంటో అందరికీ తెలిసిందే. క్రికెటే ఊపిరిగా, మరో మతంగా భావించేవారు ఎంతోమంది ఉన్నారు. ఇక క్రికెటర్ల ఫ్యాన్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
ఈ యాసంగి సీజన్లో వరి సాగుపై రైతుల్లో అయోమయం నెలకొన్నది. కృష్ణానది నీటిని ఎంజీకేఎల్ఐ ద్వారా నాలుగు వారాల కిందట మోటర్లు పంపింగ్ చేసి ఎల్లూరు, సింగవట్నం, జొన్నలబొగుడ, గుడిపల్లిగట్టు రిజర్వాయర్లకు తరలిం�
ఆర్టీసీ బస్సులో విలువైన వస్తు వులు, నగదు ఉన్న హ్యాండ్ బ్యా గ్ను మరిచిపోయి వెళ్లిన ప్రయాణికురాలికి తిరిగి అప్పగించి ఆర్టీసీ సిబ్బంది నిజాయితీ చాటుకున్నారు.
పాలమూరు విశ్వవిద్యాలయ పరిధిలోని కొల్లాపూర్ పీజీ సెంటర్లో ఈనెల 18, 19వ తేదీల్లో సోషల్ వర్క్ విభాగం వారి ఆధ్వర్యంలో విపత్తు నిర్వహణ మానసిక చేయూత అందించడంలో ‘సంఘ సేవకుని పాత్ర’ అనే అంశంపై జాతీయ సదస్సు ని�
ఎన్నికల్లో ప్రజా తీర్పును శిరసావహిస్తామని మా జీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి స్ప ష్టం చేశారు. పట్టణంలో తన నివాసం లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రంగినేని అభ�
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో దట్టమైన నల్లమల అభయఅరణ్యాన్ని చీల్చుకుంటూ కృష్ణానది ప్రవహిస్తున్నది. ఇక్కడ గతంలో కంటే పులుల సంఖ్య పెరిగినట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు. �
Revanth reddy | నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి సెగలు భగ్గుమన్నాయి. కొల్లాపూర్ నియోజకవర్గంలో టికెట్ను ఆశిస్తూ పార్టీని బలోపేతం చేస్తూ వచ్చిన టీపీసీసీ సభ్యుడు చింతలపల్లి జగదీశ్�
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు సాకారంతో వలస బిడ్డల గోస తీరనున్నది. సమైక్య పాలకుల చేతిలో బందీ అయిన కృష్ణమ్మ తెలంగాణకు పచ్చ తోరణం కడుతున్న వేళ మన బతుకులు మారనున్నాయి.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలు ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు కల త్వరలో నెరవేరనున్నది. ఈ నెల 16వ తేదీన సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పురుడు పోసుకునేందుకు పీఆర్ఎల�
CM KCR | మహారాష్ట్ర యుగకవిగా, దళిత సాహిత్య చరిత్రలో ఆద్యుడిగా పేరొందిన అన్నాభావు సాఠే 103వ జయంతి వేడుకల్లో బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమా�