తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ చెప్పిన మాటలు అక్షర సత్యాలుగా నిలుస్తున్నాయి. కాంగ్రెసోళ్లు చెప్పే మాయ మాటలు నమ్మితే మోసపోయి గోసపడుతారని హెచ్చరించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పలు సభల్లో కేసీఆర్ స్పష్�
కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ భూ అక్రమాలపై డొంక కదులుతున్నది. ‘కమీషన్ల ఎర.. రికార్డులకు చెర’ శీర్షికన గురువారం నమస్తే తెలంగాణలో ప్రచురితమైన కథనం తీవ్ర సంచలనం సృష్టించింది. పేరపళ్లలో భూ అక్రమార్కుల పన్నాగ�
Kodangal | అతనో జిల్లా ఉన్నతాధికారి.. నిక్కచ్చిగా వ్యవహరించే స్వభావం ఆయనది. అక్రమాలను సహించలేని నైజం ఆ అధికారిది. కానీ తాము చెప్పిందే వేదం అన్నట్టు వ్యవహరిస్తున్న అధికార పార్టీ నేతల తీరు ఆ అధికారికి నచ్చలేదు. ఇ�
Kodangal lift irrigation | మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకంలో (ఎంఎన్కేఎల్ఐఎస్) ప్రభుత్వ భూసేకరణలో ప్రక్రియలో భారీగా అవినీతి రాజ్యమేలుతున్నది. భూములకు నష్టపరిహారం పేరిట ప్రభుత్వ సొమ్మును అప్పనంగా ఫలహారం ల�
Kodangal Lift Irrigation | కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల పథకానికి ఆగమేఘాలపై బడ్జెట్లో నిధులు కేటాయించి హడావుడిగా పనులు చేపట్టడం వెనుక వేరే మతలబు ఉన్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యనేత సన్నిహితుడైన మంత్రికి చెం
Jeevan Reddy | ‘రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ అంతర్భాగం కాదా..? ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేసే ప్రాణహిత నీటిని ఒడిసిపట్టడంపై ప్రభుత్వానికి నిర్లక్ష్యం ఎందుకు? రాహుల్ గాంధీ మ్యానిఫెస్టోలో ప్రకటించిన తుమ్మిడిహెట్�
Niranjan Reddy | పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం 10 శాతం పనులను పూర్తిచేస్తే నీళ్లను వాడుకోవచ్చని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఇప్పుడు కొత్త ప్రాజెక్టు కడితే ఎప్పటికి పూర్తవుతుందని ప్రశ్నించారు.
Singireddy Niranjan Reddy | బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులు 90 శాతం పూర్తయ్యాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు.
‘రూ.1.5 లక్షల కోట్ల దోపిడీ కోసమే మూసీ ప్రాజెక్టును తెరపైకి తెచ్చిన సీఎం రేవంత్రెడ్డి.. వరదల్లో హైదరాబాద్ నగర ప్రజలను నిండా ముంచిన్రు.. వరదలను నిరోధించేందుకే నిజాం ప్రభువు నాడు నిర్మించిన గండిపేట, ఉస్మాన్�
Compensation | లగచర్ల రైతులకు ఇస్తున్న పరిహారమే నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల భూ నిర్వాసితులకు ఇవ్వాలని భూ బాధితులు రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరికి శుక్రవారం వినతిపత్రాన్ని అందజేశారు.
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం నిర్మాణంతో తాము సర్వం కోల్పోతామని, అందుకే ఎకరాకు రూ.70 లక్షల చొప్పున పరిహారమిస్తేనే భూములిస్తామని నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కాట్రేవుపల్లికి చెందిన రైతులు ఆర్డీవో�
Former MLA Chittem | నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి తెలిపారు.