బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ మూడో టెస్టు రేపు ఇండోర్లో జరగనుంది. ఇప్పటికే రెండు విజయాలతో ఈ ట్రోఫీని సొంతం చేసుకున్న భారత్ సిరీస్ క్వీన్స్లీప్ చేయాలనే పట్టుదలతో ఉంది. వరుస ఓటములకు ముగింపు
స్వదేశంలో పరుగులు చేయకుంటే ఎంతటి ఆటగాడికైనా విమర్శలు తప్పవని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నాడు. ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంగూలీ మాట్లాడుతూ.. కెఎల్ రాహుల్కు కష్టకాలం నడుస్తున్నదని, అతడు త
భారత టెస్టు జట్టు వైస్ కెప్టెన్ పోస్ట్ ఖాళీగా ఉండడంపై మాజీ సెలెక్టర్ సబా కరీం ఆసక్తికర కామెంట్ చేశాడు. టీమ్ మేనేజ్మెంట్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ కోసం ఎదరుచూస్తోందని కరీం అన్నాడు. కోచ్, కెప్�
పేలవమైన ఆటతీరుతో జట్టుకు భారంగా మారుతున్న టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్కు మాజీ వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్ బాసటగా నిలిచాడు. ఫామ్ కోల్పోవడం, పరుగులు సాధించలేకపోవడం అనేది చాలా కష్�
ఫామ్ లేక తంటాలు పడుతున్న టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్కు హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ మద్దతుగా నిలిచాడు. ఫామ్ కోల్పోవడం అనేది ఒక దశ మాత్రమే. విదేశీ పర్యటనల్లో విజయవంతమైన భారత ఓపెనర�
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీపై కన్నేసిన భారత్ రెండో టెస్టు తొలి రోజు అదరగొట్టింది. షమీ, జడేజా, అశ్విన్ విజృంభించడంతో మొదటి రోజే ఆస్ట్రేలియా . 263 పరుగులకు ఆలౌట్ అయింది. ఆట ముగిసే సరికి ఇండియా వికెట�
Australia batting:ఆసీస్ టీ టైంకు 6 వికెట్లు కోల్పోయి 199 రన్స్ చేసింది. అశ్విన్ మూడేశాడు. ఇక 81 రన్స్ చేసిన ఖవాజ అనూహ్య రీతిలో ఔటయ్యాడు. రివర్స్ స్వీష్ ఆడిన ఖవాజ క్యాచ్ ఔటయ్యాడు.
తొలి ఇన్నింగ్స్లో రాహుల్ దూకుడుగా ఆడి ఉంటే ఎక్కువ పరుగులు చేసేవాడని మాజీ స్పిన్నర్ హర్భజన్ అన్నాడు. 71 బంతులు ఎదుర్కొన్న రాహుల్ 20 రన్స్ చేశాడంతే. రోహిత్తో కలిసి అతను మొదటి వికెట్కు 76 రన్స్ జ�
నాగ్పూర్ టెస్టులో ఆస్ట్రేలియా ఎడమ చేతివాటం స్పిన్నర్ టాడ్ మర్ఫీ అరుదైన ఘనత సాధించాడు. ఆరంగేట్రం టెస్టులోనే ఐదు వికెట్లు తీసిన ఆసీస్ నాలుగో ఆఫ్ స్పిన్నర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు.
నాగ్పూర్ టెస్టులో భారత్ పట్టు బిగిస్తోంది. తొలి రోజు ఆస్ట్రేలియాను 177 పరుగులకే కట్టడి చేసింది. ఆ తర్వాత ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ ఆట ముగిసే సరికి వికెట్ నష్టానికి 77 రన్స్ చేసింది. ఓపెనర్లు ర
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ మేము ఎలాంటి ప్రణాళికలు రచించలేదని, ఒక్కో బౌలర్ను ఎలా ఎదుర్కోవాలి? అనే విషయంలో వ్యక్తిగత వ్యూహాలు ఉంటాయని టీమిండియా వైస్ కెప్టెన్ రాహుల్ తెలిపాడు. ఫిబ్రవరి 9న నా�