ఉమ్మడి జిల్లావ్యాప్తంగా భోగి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఆడపడుచులు ఉదయాన్నే ఇండ్ల ఎదుట రంగురంగుల ముగ్గులు వేసి అందులో గొబ్బెమ్మలను పెట్టి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ప్రజలు ఆదివారం భోగి పండుగను ఘనంగా నిర్వహించారు. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారు గ్రామాలకు చేరుకున్నారు. ప్రజలు వేకువజామున లేచి భోగి మం టలు వేసుకొని
సంక్రాంతి పండుగలో ప్రత్యేకమైనది పతంగులు ఎగురవేయడం. చిన్నా, పెద్ద తేడా లేకుండా గ్రామాలు, పట్టణాల్లో ఇంటి మిద్దెలపైకి ఎక్కి పతంగులను ఎగురవేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తారు.
భోగి పండుగను ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన బంధువులు, కుటుంబసభ్యులతో ఇండ్లన్నీ కళకళలాడాయి. మహిళలు సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా రంగు రంగులతో వేసిన ముగ్గులు ఆకట్టుకున్నాయ�
సంక్రాంతి సందర్భంగా పతంగులు ఎగురవేసే సమయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని.. కరెంటు లైన్లు, వైర్లకు దూరంగా ఉండాలని దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) సీఎండీ రఘుమారెడ్డి సూచించారు.
మనం నిర్వహించుకునే ప్రతి పండుగ ప్రత్యేకమే. సాధారణ పర్వదినాల నుంచి మొదలుకొని రాష్ట్ర, జాతీయ పండుగల వరకు ఎంతో సంబురంగా నిర్వహించుకుంటాం. ఇక సంక్రాంతి లాంటి పండుగ వస్తే గ్రామాలతోపాటు పట్టణ ప్రాంతాల్లోని ప�
TSSPDCL | విద్యుత్ స్తంభాలు, తీగలు లాంటి ఇతర ప్రమాదకర విద్యుత్ పరికరాలు లేని చోట పతంగులు ఎగురవేయడం మంచింది. బహిరంగ ప్రదేశాలు, మైదానాల్లో పతంగులు ఎగురవేయాలి.
Sankranti Special Kites | సంక్రాంతి రోజుల్లో పతంగులు ఎగరేయడం తెలంగాణ సంప్రదాయం. అయితే, ఆటవిడుపుగా సాగాల్సిన ఈ వేడుక కృతకమైన మాంజా కారణంగా మనుషులు, పక్షుల ప్రాణాలమీదికి తెస్తున్నది. గత ఏడాది, సంక్రాంతి నాడు బైక్పై వెళ్త�
Radhe shaym kites | సంక్రాంతికి ట్రిపుల్ ఆర్ రాకపోయినా ప్రభాస్ వస్తాడు.. పండగ చేసుకుందామని అభిమానులంతా మెంటల్గా ఫిక్సయిపోయారు. ఈ తరుణంలో ఆ సినిమా కూడా వాయిదా పడిందని నిర్మాతలు చెప్పినప్పుడు.. కేవలం ఫ్యాన్స్ మాత�